ఈ మధ్య ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ మూడవ స్థానంలో నిలిచినట్లు బ్లూమ్ బర్గ్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో మూడవ స్థానం చేరిన తొలి ఆసియా వాసి అదానీ అని పేర్కొన్నది. ఆయనకు ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బేజోస�
హైదరాబాద్లో భారీ వర్షం పడి కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిస్తే బీజేపీ నేతలు ప్రభుత్వంపై సోషల్మీడియాలో చేసే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం వర్షాలకు రెండురోజులుగా బెంగళూరు మునిగిపోయే ఉన్నద�
ప్రధాని మోదీకి ‘ప్రత్యేక స్నేహితుడి’గా సుపరిచితమైన గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద శ్రీమంతుడిగా ఆవిర్భవించారు. కొవిడ్ తర్వాత ఆర్థిక అసమానతలు,
న్యూఢిల్లీ, ఆగస్టు 19: డీబీ పవర్ లిమిటెడ్ను సొంతం చేసుకోబోతున్నట్టు అదానీ పవర్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. రూ.7,017 కోట్ల విలువగట్టి పూర్తిగా సంస్థను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం నగదు ల�
యువభారతాన్ని పీల్చిపిప్పి చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, చాపకింద నీరులా డ్రగ్స్ మాఫియా అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నది. డ్రగ్స్ సరఫరాకు పోర్టులు కల్పవృక్షాలుగా మా�
దేశంలో అదానీ గ్రూప్ పెట్టుబడులు నెమ్మదించడమో లేక ఆగిపోవడమో జరగదని ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. భారత్లో అదానీ గ్రూప్ పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయని ఈ దేశీయ అపర కుబేరుడు స్పష్టం చేశారు.
శ్రీలంకలో అదానీ గ్రూప్ కంపెనీలకు కాంట్రాక్టులిప్పించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడిందో మరోసారి వెల్లడైంది. మన్నార్ పవన విద్యుత్తు ప్లాంటు కాంట్రాక్టు విషయంపై ఇప్పటికే లంకేయులు రగిలిపో�
మోదీ, గొటబయ మధ్య డీల్ అక్రమం ప్రాజెక్టుకు మళ్లీ బిడ్డింగ్ నిర్వహించాలి కొలంబో, జూన్ 16: శ్రీలంక దేశం గురువారం ‘స్టాప్ అదానీ’ అని నినదించింది. మన్నార్ విద్యుత్తు ప్రాజెక్టును అక్రమంగా అదానీ గ్రూప్నక�
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త అదానీని విమర్శిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేయ�
దొడ్డిదారిన పవర్ప్లాంటు కాంట్రాక్టు చేజిక్కించుకొన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై శ్రీలంక ప్రజలు యుద్ధం లేవదీస్తున్నారు. మన్నార్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ప�
అదానీ కోసం మోదీ రాయబార ఫలితం గొటబయపై భారత ప్రధాని ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడించిన ఫెర్డినాండో అందుకే అదానీకి ప్రాజెక్టు కట్టబెట్టినట్టు పార్లమెంటరీ కమిటీ ముందు వాంగ్మూలం ఆరోపణలు చేసిన మూడు రోజుల్లోన�