న్యూఢిల్లీ, ఆగస్టు 19: డీబీ పవర్ లిమిటెడ్ను సొంతం చేసుకోబోతున్నట్టు అదానీ పవర్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. రూ.7,017 కోట్ల విలువగట్టి పూర్తిగా సంస్థను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం నగదు ల�
యువభారతాన్ని పీల్చిపిప్పి చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, చాపకింద నీరులా డ్రగ్స్ మాఫియా అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నది. డ్రగ్స్ సరఫరాకు పోర్టులు కల్పవృక్షాలుగా మా�
దేశంలో అదానీ గ్రూప్ పెట్టుబడులు నెమ్మదించడమో లేక ఆగిపోవడమో జరగదని ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. భారత్లో అదానీ గ్రూప్ పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయని ఈ దేశీయ అపర కుబేరుడు స్పష్టం చేశారు.
శ్రీలంకలో అదానీ గ్రూప్ కంపెనీలకు కాంట్రాక్టులిప్పించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడిందో మరోసారి వెల్లడైంది. మన్నార్ పవన విద్యుత్తు ప్లాంటు కాంట్రాక్టు విషయంపై ఇప్పటికే లంకేయులు రగిలిపో�
మోదీ, గొటబయ మధ్య డీల్ అక్రమం ప్రాజెక్టుకు మళ్లీ బిడ్డింగ్ నిర్వహించాలి కొలంబో, జూన్ 16: శ్రీలంక దేశం గురువారం ‘స్టాప్ అదానీ’ అని నినదించింది. మన్నార్ విద్యుత్తు ప్రాజెక్టును అక్రమంగా అదానీ గ్రూప్నక�
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త అదానీని విమర్శిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేయ�
దొడ్డిదారిన పవర్ప్లాంటు కాంట్రాక్టు చేజిక్కించుకొన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై శ్రీలంక ప్రజలు యుద్ధం లేవదీస్తున్నారు. మన్నార్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ప�
అదానీ కోసం మోదీ రాయబార ఫలితం గొటబయపై భారత ప్రధాని ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడించిన ఫెర్డినాండో అందుకే అదానీకి ప్రాజెక్టు కట్టబెట్టినట్టు పార్లమెంటరీ కమిటీ ముందు వాంగ్మూలం ఆరోపణలు చేసిన మూడు రోజుల్లోన�
ఆసియాలో అపర కుబేరుడుగా తిరిగి రిలయన్స్ అధినేతల్లీ, జూన్ 3: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. కొద్ది నెలలుగా ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా
అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్కు తమ రెండు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్లలో ఒకదాన్ని రూ.1,913 కోట్లకు అమ్ముతున్నట్టు ఎస్సార్ పవర్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం క�
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
మెక్కార్మిక్ స్విట్జర్లాండ్ కంపెనీ నుంచి ప్రముఖ బాస్మతీ రైస్ బ్రాండ్ కోహినూర్తో పాటు పలు ఇతర బ్రాండ్లను కూడా కొనుగోలు చేసినట్టు అదానీ విల్మర్ మంగళవారం ప్రకటించింది. కొనుగోలు వివరాలు వెల్లడించ�
నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత ఆక్టోపస్లా వ్యా పార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు వ్యవసాయరంగంలోకి దూసుకొస్తున్నది. పశ్చిమబెంగాల్లో రైస్మిల్లులను కొనటం దగ్గరి నుంచి ఎస్బీఐత�