ఆసియాలో అపర కుబేరుడుగా తిరిగి రిలయన్స్ అధినేతల్లీ, జూన్ 3: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. కొద్ది నెలలుగా ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా
అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్కు తమ రెండు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్లలో ఒకదాన్ని రూ.1,913 కోట్లకు అమ్ముతున్నట్టు ఎస్సార్ పవర్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం క�
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
మెక్కార్మిక్ స్విట్జర్లాండ్ కంపెనీ నుంచి ప్రముఖ బాస్మతీ రైస్ బ్రాండ్ కోహినూర్తో పాటు పలు ఇతర బ్రాండ్లను కూడా కొనుగోలు చేసినట్టు అదానీ విల్మర్ మంగళవారం ప్రకటించింది. కొనుగోలు వివరాలు వెల్లడించ�
నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత ఆక్టోపస్లా వ్యా పార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు వ్యవసాయరంగంలోకి దూసుకొస్తున్నది. పశ్చిమబెంగాల్లో రైస్మిల్లులను కొనటం దగ్గరి నుంచి ఎస్బీఐత�
దేశీయ కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొన్నది. ఇప్పటి వరకు దేశీయ కుబేరుడగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ర్యాంక్కు
ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీ గురించి బీజేపీ ఎంపీ కే.జే. ఆల్ఫోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో దేశంలోని నిరుద్యోగిత గురించి చర్చ జరుగుతున్న సందర్భంగా ఎంపీ కే.జే. ఆల్ఫోస్ మాట�
ఇంధన రంగంలో అదాని ప్రణాళిక హైదరాబాద్, అక్టోబర్ 4: ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల ప్రణాళికను అదాని గ్రూప్ ప్రకటించింది. వృద్ధి అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు వచ్చే దశాబ్దకాలంలో గ్రీన్ ఎనర్జీ వ్యాపారంల�
Shock for Tata&Adani | ఆన్లైన్ మార్కెటింగ్లో టాటా సన్స్, ఆదానీ గ్రూప్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకివ్వనున్నదా.. అంటే పరిస్థితులు అందుకు అనుకూలంగా ....
గంటలో రూ.73,000 కోట్ల సంపద ఆవిరి మూడు ఫండ్స్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారంటూ వార్తలు 25% వరకూ పతనమైన షేర్లు ముంబై, జూన్ 14:ఇటీవలికాలంలో జోరుగా పెరిగిన అదాని గ్రూప్ షేర్లు సోమవారం హఠాత్తుగా పెద్ద కుదుపునకు లోనయ్యాయ�
ముంబై, జూన్ 12: దేశీ శ్రీమంతుల్లో ద్వితీయస్థానంలో వున్న గౌతమ్ అదాని తాజాగా సిమెంటు వ్యాపారంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే విద్యుత్, ఇన్ఫ్రా, రేవులు, విమానయాన రంగాల్లో గణనీయమైన మార్కెట్ వాటా సాధించిన అదా
ఫోర్బ్స్ జాబితాలో 20వ స్థానం న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ అపర కుబేరుల జాబితాలో చేరారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఆయన 20వ స్థాన
రూ.1,040 కోట్లతో కోదాడ-ఖమ్మం రహదారి విస్తరణన్యూఢిల్లీ, మార్చి 24: తెలంగాణలో రూ.1,039.90 కోట్ల విలువైన రహదారి నిర్మాణ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు చెందిన అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ (ఏఆర్టీఎల్) కైవసం చ�