దేశీయ కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొన్నది. ఇప్పటి వరకు దేశీయ కుబేరుడగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ర్యాంక్కు
ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీ గురించి బీజేపీ ఎంపీ కే.జే. ఆల్ఫోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో దేశంలోని నిరుద్యోగిత గురించి చర్చ జరుగుతున్న సందర్భంగా ఎంపీ కే.జే. ఆల్ఫోస్ మాట�
ఇంధన రంగంలో అదాని ప్రణాళిక హైదరాబాద్, అక్టోబర్ 4: ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల ప్రణాళికను అదాని గ్రూప్ ప్రకటించింది. వృద్ధి అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు వచ్చే దశాబ్దకాలంలో గ్రీన్ ఎనర్జీ వ్యాపారంల�
Shock for Tata&Adani | ఆన్లైన్ మార్కెటింగ్లో టాటా సన్స్, ఆదానీ గ్రూప్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకివ్వనున్నదా.. అంటే పరిస్థితులు అందుకు అనుకూలంగా ....
గంటలో రూ.73,000 కోట్ల సంపద ఆవిరి మూడు ఫండ్స్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారంటూ వార్తలు 25% వరకూ పతనమైన షేర్లు ముంబై, జూన్ 14:ఇటీవలికాలంలో జోరుగా పెరిగిన అదాని గ్రూప్ షేర్లు సోమవారం హఠాత్తుగా పెద్ద కుదుపునకు లోనయ్యాయ�
ముంబై, జూన్ 12: దేశీ శ్రీమంతుల్లో ద్వితీయస్థానంలో వున్న గౌతమ్ అదాని తాజాగా సిమెంటు వ్యాపారంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే విద్యుత్, ఇన్ఫ్రా, రేవులు, విమానయాన రంగాల్లో గణనీయమైన మార్కెట్ వాటా సాధించిన అదా
ఫోర్బ్స్ జాబితాలో 20వ స్థానం న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ అపర కుబేరుల జాబితాలో చేరారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఆయన 20వ స్థాన
రూ.1,040 కోట్లతో కోదాడ-ఖమ్మం రహదారి విస్తరణన్యూఢిల్లీ, మార్చి 24: తెలంగాణలో రూ.1,039.90 కోట్ల విలువైన రహదారి నిర్మాణ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు చెందిన అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ (ఏఆర్టీఎల్) కైవసం చ�
ఈ ఏడాది రూ.1.2 లక్షల కోట్లు వృద్ధి జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ బలాదూర్ బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 12: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా సంపదను పెంచుకున్న పారిశ్ర�