హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త అదానీని విమర్శిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేయడం సాధారణమే అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మరి శ్రీలంక పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్రధాని మోదీ జోక్యం ఉందని ఆ దేశ సీనియర్ అధికారులే ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ప్రధాని మోదీ, అదానీ ఎందుకు స్పందించడం లేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Opposition leaders all over India are routinely targeted & subjected to grilling by ED, CBI & IT
But when senior Sri Lankan Govt officials directly accuse the PM of India & his involvement in wind power contracts
Neither Pradhani Nor Adani respond! Deafening silence from media!
— KTR (@KTRTRS) June 16, 2022