సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కార్మికుల హక్కులను కాలరాస్తోంది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు క
ఎంతో ఘనకీర్తి గడించినట్లు చెప్పుకొంటున్న మోదీ ఆధ్వర్యంలో ఎన్నికైన తొలి లోక్సభలోని ఎంపీల్లో ఎక్కువమంది అవినీతిపరులు బీజేపీ వాళ్లేనట. 33 శాతం మంది లోక్సభ సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయట.
హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ పేరిట వివిధ కంపెనీలను స్థాపించి నిధులను సేకరించిన అదానీ గ్రూప్.
పేద ప్రజల సొమ్మును దోచుకుంటూ.. అదానీ, అంబానీలకు పంచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం�
కార్పొరేట్ల కనుసన్నల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికీ పాదయాత్రను హైదరాబాద్లోని ఆనంద్బాగ్లో నిర్వహ�
అదానీ గ్రూపు షేర్లలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి మరింత సమయం కావాలని కోరుతున్నది.
‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ మళ్లీ రాబోదని నేను అనుకోవట్లేదు’.. 2015లో ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ కురువృద్ధుడ�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో (BJP) ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆ పార్టీని గద్దెదిం�
BJP | అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుటిల(BJP's conspiracies ) ప్రయత్నాలను చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే (Medak Mla), బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయటం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక
దేశంలో కరప్షన్కు మోదీ కెప్టెన్ అని, దానికి క్యాప్షన్ బీజేపీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కలలుగంటున్నారని.. కానీ అంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఎద్�
Minister KTR | నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పెరుగుతున్న ధరలపై సామాన్యుల తరఫున ట్విట్టర్ వేదికగా తన గళం విన�