ఉపాధిహామీ చట్టం స్థానంలో కేంద్రం వీబీ-జీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడంపై మంత్రి సీతక తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తీసేసి గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసిందని, మండిపడ్డారు.
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆప్తమిత్రులని, అదానీ కోసం బీజేపీ సర్కారు ఏమైనా చేస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. బీజేపీ పాలిత రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఓ ఘటనను పరిశీలిస్తే ఇది ని�
‘ఎన్నిసాైర్లెనా మొర పెట్టుకోండి. మేం మాత్రం స్పందించం’ అనే విధంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని, ఆయన కంపెనీలను కాపాడటం కోసం బీజేపీ సర్కారు వ్యవహరిస్�
ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థను అదానీ లాంటి వారికివ్వాలని, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడిని మంత్రివర్గం నుంచి తప్పించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ అనుమానం వ�
గోదావరి నది నుంచి 200 టీఎంసీల వరద జలాలను బనకచర్లకు మళ్లించి కరువు పీడిత ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నది. దాదాపు రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో లింక్ ప్రాజెక
ఫెడరల్ సెక్యూరిటీల ఉల్లంఘన కేసులో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి భారతీయ అధికారులు ఇప్పటి వరకు సమన్లు జారీచేయలేదని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్ఈసీ).. న్యూయార్క్ ఈస్టర్న�
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆప్త మిత్రుడంటూ ప్రతిపక్షాలు విమర్శించే ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ కంపెనీ కోసం సరిహద్దు నిబంధనలను కేంద్రప్రభుత్వం సవరించిందా? అదానీ డ్రీమ్ ప్రాజెక్టు కోసమని, ఆయనకు లబ్ధ�
శ్రీలంకలో అదానీ గ్రూప్నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అదానీ సంస్థతో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసుకుంది. అదానీ సంస్థ నుంచి విద్యుత్తును కొనుగోలు చేసేందుకు
దేశ సంపదలో 90 శాతం దళితుల శ్రమతోనే సృష్టించబడుతున్నా.. దళితులు, ఆదివాసీలు, అట్టడుగు శ్రామికవర్గాలు ఇంకా అణచివేతకు గురవుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆలోచనంతా అ
అదానీ గ్రూప్ కంపెనీల అక్రమాలపై ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఇంటా-బయటా రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో భాగమైన డీఎంకే ప్రభుత్వం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి అదానీ గ్రూప్త
భారతీయ బహుళ వ్యాపార, పారిశ్రామిక రంగ దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్.. ఎఫ్ఎంసీజీ జాయింట్ వెంచర్ అదానీ విల్మర్ నుంచి తప్పుకుంటున్నది. అందులో ఉన్న మొత్తం వాటాను దాదాపు రూ.17,100 కోట్ల (2 బిలియన్ డాలర్లు)కు అమ్మ
మన ఆలోచనలను మన మాటలే బయటపెడతాయి. ‘స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేశాం. దానివల్ల నాకేమీ నష్టం లేదు, రాష్ర్టానికే నష్టం’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకట