హిండన్బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో ప్రారంభమైన అదానీ గ్రూప్ షేర్ల పతనం గురువారం సైతం కొనసాగింది. ఈ గ్రూప్లో అన్ని షేర్లలో చాలావరకూ నష్టాల్లో ముగిశాయి. తాజాగా ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)ను రద్దు చ
అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లకు విలువే లేదని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూసీ అన్నది. ఈ బాండ్లకు జీరో లెండింగ్ వాల్యూను ఇచ్చిందీ అంతర్జాతీయ బ్రోకరేజీ దిగ్గజం.
గౌతమ్ అదానీ సంపద రోజుకింత పడిపోతున్నది. ఈ క్రమంలోనే బుధవారం ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ల జాబితాలో 15వ స్థానానికి దిగజారారు. దీంతో 9వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ..
తీవ్ర ఆరోపణల్లో కూరుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ నుంచి జారీ అయిన ఫాలో ఆన్ పబ్లిక్ఆఫర్ (ఎఫ్పీవో) సహ పారిశ్రామికవేత్తల అండతో గట్టెక్కింది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.3,276-3,112 ధరల శ�
అదానీ కనీసం హైస్కూల్ చదువు కూడా పూర్తి చెయ్యని ఒక స్కూల్ డ్రాపౌట్.ముందు చిన్న వజ్రాల పరిశ్రమలో చిరు ఉద్యోగిగా మొదలు పెట్టిన జీవితం, తరువాత చిన్న చిన్న వ్యాపారాలతో మొదలు పెట్టి ఓడ రేవులు కొనే స్థాయికి �
మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని, మందబలంతో సమావేశాలను బుల్డోజ్ చేస్తే ప్రతిఘటిస్తామని భా�
దేశంలో అనతికాలంలోనే ఆర్థికంగా ఎదిగి ఆర్థిక అరాచకం సృష్టిస్తున్న అదానీ వెనుక ప్రధాని మోదీ ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోది సన్నిహిత మిత్రుడిగా పేరొందిన దేశీ శ్రీమంతుడు గౌతమ్ అదానీ వాణిజ్య గ్రూప్పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణల దెబ్బ దేశంలోని బ్యాంక్లపై గట్టిగా పడింది.
హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు దీర్ఘకాలిక లీజు హక్కులు పొందేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఒకేసారి 25 నుంచి 30 ఏండ్ల పాటు దీర్ఘకాలిక లీజు ఇచ్చేందుకు ఎంపిక ప్రక్రియ �
పవర్ టారిఫ్ నిర్ధారణకు మూడు నెలల్లోగా విధివిధానాలు రూపొందించాలని అన్ని రాష్ర్టాల విద్యుత్తు నియంత్రణ సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల రూపకల్పనకు విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 61లో పొంద
CPI Narayana | సింగరేణిని జలగలా రక్తం పీల్చేందుకు మోదీ కుయుక్తులు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేని అయితే బ్లాక్ల కేటాయింపు అధికారం