అదో పల్లెటూరు. ఊర్లో ప్రతీసారి పంట కోతలు జరిగాక, ఆ ధాన్యపు రాశిని కనిపించని శక్తేదో రాత్రికి రాత్రి మింగేసేది. దీంతో రైతన్నలు లబోదిబోమనేవారు.గ్రామంలోని పెద్దమనుషులు అంతా కలిసి రాత్రిళ్లు ఐదారుగురు యువక�
దేశంలో తీవ్ర అసమానతలు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో మంగళవారం ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డీ పాపారావుతో కలిసి ఏర్పాటు చేసిన వ
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు.. ఇటు బ్యాంకుల్లో డిపాజిటర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పెట్టుబడి పెట్టిన షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్నదన�
Kunamneni Sambasiva Rao | కేంద్ర బడ్జెట్ తయారీ విధానం మారాలని, లేకపోతే ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.
Rahul Gandhi on Adani: దేశం అంతా అదానీ గురించి మాట్లాడుతోంది. ఆయన ఆస్తుల విలువ 140 బిలియన్ల డాలర్లకు ఎలా చేరిందని రాహుల్ ప్రశ్నించారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ అదానీ, మోదీ బంధమేందో తెలియాలన్నారు.
అదానీ కంపెనీల షేర్ల విలువలు వ్యాపారంతో సంబంధం లేకుండా కృత్రిమంగా పెరిగిపోయాయని అంతర్జాతీయ వాల్యుయేషన్ గురు అశ్వథ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత రూ. 1,531 ధర వద్ద అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు చాలా అధ
అదానీ, అతని కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
అదానీ గ్రూపునకు సంబంధించిన షేర్ల పతనం కొనసాగుతున్నది. హిండెన్బర్గ్ వేసిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రూపు షేర్ల పతనం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 50 శాతం వరకు నష్టపోయిన పలు కంపెనీల షేర్లు సోమవా
Adani | ఇంటర్ మాత్రమే చదివిన అదానీకి ష్యూరిటీ లేకుండా వేల కోట్ల రుణం ఎలా ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని ఆ
MLC Kavitha | అదానీపై కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. అదానీతో లోపాయికారీ ఒప్పందమేదీ లేకపోతే..
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అటూఇటుగా ఆరు దశాబ్దాలు పాలించి దేశాన్ని అధోగతికి చేర్చిన కాంగ్రెస్, దశాబ్దకాలంగా దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వం తోడు దొంగలుగా రోజురోజ�
కేంద్ర బడ్జెట్, అదానీ ఉదంతం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తదితర అంశాల నేపథ్యంలో మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. అయితే గత శుక్రవారం షార్ట్ కవరింగ్ ప్రభావంతో ఎన్ఎస్�
CM KCR | పారిశ్రామికవేత్త అదానీపై ఉన్న ప్రేమ.. దేశ ప్రజలపై ఉండాలి కదా..? అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కిలో బొగ్గును కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు.