అదే రాముడిని ఆధారం చేసుకొని, మూడు దశాబ్దాల ప్రయత్నంతో రెండు సీట్ల నుంచి మొదలైన బీజేపీ ప్రస్తుతం రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మూడవసారి అధికారం చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నది.
ధారావి రీడెవలప్మెంట్పై గతంలో దాఖలైన టెండర్ను రద్దు చేసి తాజాగా టెండర్ను పిలవడానికి పలు కారణాలున్నాయని, నిర్దేశించిన ఒక సంస్థ (అదానీ)కు కాంట్రాక్టును కట్టబెట్టడానికి ఈ చర్యకు పాల్పడ్డామనటంలో వాస్త�
అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ (LIC) డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు.
Adani Group | అదానీ అక్రమ సామ్రాజ్య పుట్టను తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గ్రూప్ అవకతవక వ్యాపార లావాదేవీల్లో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ పాత్ర ఊహించిన దానికంటే మరింత లోతుగా ఉన్నట్టు త�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గురువా రం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు.
అదానీ కంపెనీ షేర్లను వారు సృష్టించిన డొల్ల కంపెనీలే కొన్నాయి. షేర్ల విలువను కృత్రిమంగా పెంచాయి. ఇప్పుడు వాటి విలువ పడిపోవడంతో నష్టపోయింది కూడా ఆ కంపెనీయే గనుక.
దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రమాదంలోకి నెడుతున్న అదానీపై కేసులు పెట్టకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కాపలా కుకలుగా పన�
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ (Yoga guru Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ (Adani ), అంబానీ (Ambani ), టాటా (Tata), బిర్లా (Birla)ల కంటే తన సమయం చాలా విలువైందని అన్నారు.
దేశానికి ప్రమాదకరమైన బీజేపీని నిలువరించడమే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం.. దానికోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
Adani Group | ‘హిండెన్బర్గ్' రిసెర్చ్ ఆరోపణలను ఎదుర్కోవడంలో భాగంగా గ్రూప్లోని కంపెనీలపై స్వతంత్ర ఆడిటింగ్ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ ‘గ్రాంట్ థాంటన్'ను అదానీ గ్రూప్ నియమించింది.
దేశీ కుబేరుడు, ప్రధాని నరేంద్ర మోది మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తక్షణం అప్పులు చెల్లించడానికి, ప్రాజెక్టుల వ్యయానికి పెట్టుబడులు చేయడానికి అవసరమైన నిధుల కోసం వివిధ మార్
తీవ్ర కార్పొరేట్ అవకతవకల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న బిలియనీర్ వాణిజ్య వేత్త, ప్రధాని నరేంద్ర మోదికి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ సంపద మంచులా కరిగిపోతున్నది.