దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారని ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో మూడు రోజుల పాటు జరిగే గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు బుధవారం �
‘బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. ఆ కాంట్రాక్టులను రద్దు చేయండం’టూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2014లో తీర్పునిచ్చింది. అయితే, రద్దు చేయాల్సిన కాంట్రాక్టుల్లో ఆప్తమిత్రుడు గౌతమ్ అ
జనవరి 25న అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ నివేదిక వెలువడి అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిన తర్వాత పలు రకాలైన స్పందనలు వెలువడ్డాయి. కోపోద్రిక్తులైన జాతీయవాదులు దీనిని భారత్పై దాడిగా అభివర్ణించారు
‘బీజేపీ ప్రభుత్వ పాలనలో వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దానికి కారణం అదానీ, అంబానీలే. మనం చేసే పని కూడా వాళ్లే చేస్తున్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
అదానీ గ్రూప్ రుణాల ఊబిలో కూరుకున్నదని, దానికి ఉండాల్సిన రుణాలకంటే మూడు రెట్లు అధికంగా ఉన్నాయని వాల్యుయేషన్ గురు అశ్వథ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. ఇలా రుణాలు విచ్ఛలవిడిగా సమీకరించడం చెత్త వ్యాపార ప్
అదే రాముడిని ఆధారం చేసుకొని, మూడు దశాబ్దాల ప్రయత్నంతో రెండు సీట్ల నుంచి మొదలైన బీజేపీ ప్రస్తుతం రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మూడవసారి అధికారం చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నది.
ధారావి రీడెవలప్మెంట్పై గతంలో దాఖలైన టెండర్ను రద్దు చేసి తాజాగా టెండర్ను పిలవడానికి పలు కారణాలున్నాయని, నిర్దేశించిన ఒక సంస్థ (అదానీ)కు కాంట్రాక్టును కట్టబెట్టడానికి ఈ చర్యకు పాల్పడ్డామనటంలో వాస్త�
అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ (LIC) డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు.
Adani Group | అదానీ అక్రమ సామ్రాజ్య పుట్టను తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గ్రూప్ అవకతవక వ్యాపార లావాదేవీల్లో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ పాత్ర ఊహించిన దానికంటే మరింత లోతుగా ఉన్నట్టు త�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గురువా రం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు.
అదానీ కంపెనీ షేర్లను వారు సృష్టించిన డొల్ల కంపెనీలే కొన్నాయి. షేర్ల విలువను కృత్రిమంగా పెంచాయి. ఇప్పుడు వాటి విలువ పడిపోవడంతో నష్టపోయింది కూడా ఆ కంపెనీయే గనుక.
దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రమాదంలోకి నెడుతున్న అదానీపై కేసులు పెట్టకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కాపలా కుకలుగా పన�
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ (Yoga guru Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ (Adani ), అంబానీ (Ambani ), టాటా (Tata), బిర్లా (Birla)ల కంటే తన సమయం చాలా విలువైందని అన్నారు.
దేశానికి ప్రమాదకరమైన బీజేపీని నిలువరించడమే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం.. దానికోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.