Elara | పన్ను ఎగవేతకు స్వర్గధామంగా పిలిచే మారిషస్లో రిజిస్టరైన కంపెనీ అది. పేరు ఎలారా వెంచర్ క్యాపిటల్ ఫండ్ . ఈ కంపెనీలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎలారా సంస్థ న�
ర్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల
Adani Group | అదానీ-హిండెన్బర్గ్ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని పార్లమెంట్లో బీఆర్ఎస్ పట్టుబట్టింది. కేంద్ర బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
Tejashwi Yadav | ‘నేనే అసలు అదానీ అన్నట్లుగా దర్యాప్తు ఏజెన్సీలు వెంబడిస్తున్నాయి. సీబీఐ, ఈడీ గందరగోళంలో పడ్డాయా? లేక అదానీతో నా ముఖం పోలి ఉందా?’ అని తేజస్వి యాదవ్ (Tejashwi Yadav ) ప్రశ్నించారు. అదానీకి సంబంధించిన రూ.80,000 కోట్�
ప్రధానమంత్రి మోదీ ప్రోత్సాహంతో బ్యాంకుల నుంచి అదానీ తీసుకున్న రూ.83 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రికవరీ చేయాలని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ)జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు డ
దేశాని 14వ ప్రధానిగా నరేంద్ర మోదీ 2014 నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన అదానీ అనే ఓ వ్యక్తి శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది గత ఎనిమిదేండ్లలో చాలాసార్లు రుజువైంది. 2021లో అదానీ సంపద రూ.5,05,900 కోట్లు. 2022లో ర�
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
Adani | అదానీ కంపెనీ కుదుర్చుకునే ఏ ఒప్పందాన్ని అయినా భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్నట్టుగానే భావించాలంటూ శ్రీలంక విదేశాంగ మంత్రి అలీసబ్రీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ వైపు పేదల సొమ్ము కర్పూరంలా �
Adani Group | గుజరాత్లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న బీజేపీ, అదే రాష్ర్టానికి చెందిన ప్రధాని మోదీ స్నేహితుడు గౌతమ్ అదానీని ఇల్లరికం అల్లుడిలా మేపుతున్నది. ఎంత రేటు పెంచినా అదానీ సంస్థల నుంచే విద్యుత్తును కొన
దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారని ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో మూడు రోజుల పాటు జరిగే గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు బుధవారం �
‘బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. ఆ కాంట్రాక్టులను రద్దు చేయండం’టూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2014లో తీర్పునిచ్చింది. అయితే, రద్దు చేయాల్సిన కాంట్రాక్టుల్లో ఆప్తమిత్రుడు గౌతమ్ అ
జనవరి 25న అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ నివేదిక వెలువడి అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిన తర్వాత పలు రకాలైన స్పందనలు వెలువడ్డాయి. కోపోద్రిక్తులైన జాతీయవాదులు దీనిని భారత్పై దాడిగా అభివర్ణించారు
‘బీజేపీ ప్రభుత్వ పాలనలో వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దానికి కారణం అదానీ, అంబానీలే. మనం చేసే పని కూడా వాళ్లే చేస్తున్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
అదానీ గ్రూప్ రుణాల ఊబిలో కూరుకున్నదని, దానికి ఉండాల్సిన రుణాలకంటే మూడు రెట్లు అధికంగా ఉన్నాయని వాల్యుయేషన్ గురు అశ్వథ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. ఇలా రుణాలు విచ్ఛలవిడిగా సమీకరించడం చెత్త వ్యాపార ప్