విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) వెనుక కుట్ర జరుగుతున్నదని మంత్రి పుల్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. కేంద్ర ప్రభుత్వం బైలదిల్లా (Bailadila) గనులను అదానీ పరం (Adani) చేస్తున్నదని విమర్శించారు.
Adani | ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం ఆ
మన శత్రు దేశమైన చైనాతో అదానీ సంస్థకు లింకులున్నాయని తెలిసి కూడా మోదీ ప్రభుత్వం దేశంలోని పలు పోర్టుల నిర్వహణను వారికే ఎందుకు కట్టబెడుతున్నదని కాంగ్రెస్ నిలదీసింది.
ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్టు లేదని.. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్టు ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
Harish Rao | హైదరాబాద్ : అదానీ( Adani ) వాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మోదీకే చెల్లిందని మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) మండిపడ్డారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక
దేశ విద్యుదుత్పాదక సామర్థ్యం 400 గిగావాట్ల పైబడి ఉన్నప్పటికీ గతేడాది ఏప్రిల్లో 217 గిగావాట్ల పీక్ డిమాండ్ను కూడా తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.
పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ్యుల ఆందోళనతో సోమవారం కూడా ఉభయసభలు అట్టుడుకాయి.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకు బీజేపీ అలాగే ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటినుంచి బీజేపీ కాస్త ఏజేపీగా మారింది. అదే ‘అదానీ జనతా పార్టీ’. ఇప్పుడు నరేంద్ర మోదీకి అదానీనే జనతా, అదా�
అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ సహా ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో కొనసాగాయి. అదానీ సంగతి తేల్చాల్సిందేనని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. అదానీ
KTR | ప్రధాని నరేంద్ర మోదీ తన దోస్తు కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును ధర ఎంతనా కొనుగోలు చేయాలని అంటున్నాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భం�