పేద ప్రజల సొమ్మును దోచుకుంటూ.. అదానీ, అంబానీలకు పంచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం�
కార్పొరేట్ల కనుసన్నల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికీ పాదయాత్రను హైదరాబాద్లోని ఆనంద్బాగ్లో నిర్వహ�
అదానీ గ్రూపు షేర్లలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి మరింత సమయం కావాలని కోరుతున్నది.
‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ మళ్లీ రాబోదని నేను అనుకోవట్లేదు’.. 2015లో ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ కురువృద్ధుడ�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో (BJP) ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆ పార్టీని గద్దెదిం�
BJP | అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుటిల(BJP's conspiracies ) ప్రయత్నాలను చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే (Medak Mla), బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయటం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక
దేశంలో కరప్షన్కు మోదీ కెప్టెన్ అని, దానికి క్యాప్షన్ బీజేపీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కలలుగంటున్నారని.. కానీ అంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఎద్�
Minister KTR | నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పెరుగుతున్న ధరలపై సామాన్యుల తరఫున ట్విట్టర్ వేదికగా తన గళం విన�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయడం దారుణమని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ (K. Narayana) విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మ�
పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ షేర్లలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ తమ వాటాను తగ్గించుకుంటున్నాయి. దేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫం డ్స్ ఆస్తుల విలువ రూ.14. 95 లక్షల కోట్లలో అదానీ గ్రూ ప్లో ఉన్న పె�
దేశంలో మోదీ బాబా.. 30 మంది దొంగలు పడ్డారని, దేశ సంపద కొల్లగొట్టడమే వీరి లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ప్రజాపోరు యాత్ర ప్రారంభం సం దర్భంగా ఆయన మా
పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రాయితీలను కల్పిస్తూ వారికి మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా విమ