ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దేశ రాజధానిలో పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఎంపీలపై బలప్రదర్శనకు దిగారు. ఎంపీ�
అదానీ గ్రూప్ అవకతవకలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసి భారత్లో రాజకీయ, మార్కెట్ ప్రకంపనలు సృష్టించిన అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్.. తాజాగా అమెరికా పేమెంట్స్ దిగ్గజం ‘బ్లాక్'పై విరుచుకుపడింది.
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పా�
ఈడీ విచారణకు హాజరవుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. మహిళను టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోప�
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర రుణ భారంలో ఉన్నాయని ఫిచ్ గ్రూప్నకు చెందిన క్రెడిట్ సైట్స్ కిందటేడాదే హెచ్చరించింది. గత సెప్టెంబర్ 30నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా.
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పట్టువిడవకుండా ఆందోళన చేస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై చర్చించాలని,
Narendra Modi | ‘ప్రధాని మోదీ ఆసక్తి కనబర్చే రంగంలోకి, అదానీ ముందే ప్రవేశిస్తారు’ అంటూ బ్లూమ్బర్గ్ మ్యాగజైన్ ఇటీవల ఓ కథనంలో పేర్కొన్నది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. 70కిపైగా భారీ ఒప్పందాలు, కొనుగో�
హిండెన్బర్గ్ నివేదికతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అదానీ గ్రూపు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్లోని ముంద్రాలో రూ.34,900 కోట్ల వ్యయంతో చేపట్టాలనుకున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టును నిలిపివేసింద�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో
అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో శుక్రవారం జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్�
ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు కాపలాదారుగా మారారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్రను వరంగల్ నగరంలో శుక్రవారం ఆయన ప్రారంభించి, పాటల సీడ
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి విచారణ చేపట్టాల్సిందేనని పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని మ�