బొగ్గు గనులు, రేవులు, విద్యుత్తు, ఎయిర్పోర్ట్లు, డాటా సెంటర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ, సిమెంట్, టెలికం, మీడియా తదితర రంగాలకు విస్తరిస్తున్న అదానీ గ్రూప్ విపరీతంగా అప్పులు చేసిందని, దీంతో ఇది రుణ ఊబిలో చ
విలువ, ఆస్తులను పెంచుకోవడం కోసం అదానీ గ్రూప్ తమ సంస్థల స్టాక్ ధరల్లో అక్రమాలకు పాల్పడిందనడానికి తాజాగా మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గౌతమ్ అదానీకి ఉన్న సంబంధాల వల్లే
Adani ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో భారీ అవినీతి బయటపడింది. కరెంట్ కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు అదానీ కంపెనీకి అను�
అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల డిస్క్లోజర్లు, ఈ గ్రూప్లో విదేశీ ఫండ్స్ వాటాల పరిమితులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగిందని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తులో వెల్లడైనట్టు సంబంధిత వర్గాలు త�
Adani Group | హిండెన్బర్గ్ ఆరోపణలతో అతలాకుతలమైన అదానీ గ్రూప్ తొలిసారిగా ఓ ఇన్ఫ్రా కంపెనీ టేకోవర్కు సిద్ధమైంది. గుజరాత్లో సిమెంట్ ప్లాంట్ నడుపుతున్న సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన సంఘీ సిమెంట్�
Adani Group | తమవద్ద ఉన్నది సామాన్యుల సొమ్ము అన్న సోయి కూడా లేకుండా అదానీ కంపెనీల్లో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ వంటి బీమా సంస్థలు ఇప్పటికే నష్టపోయి మూకుమ్మడిగా మూతులు �
వారసత్వ రాజకీయాలంటూ ప్రధాని మోదీ మాట్లాడటం.. దొంగే.. దొంగా.. దొంగా అని అరిచినట్టుగా విడ్డూరంగా ఉన్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తవానికి మోదీకి అసలైన వారసుడు అదానీ అని, అతని
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కార్మికుల హక్కులను కాలరాస్తోంది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు క
ఎంతో ఘనకీర్తి గడించినట్లు చెప్పుకొంటున్న మోదీ ఆధ్వర్యంలో ఎన్నికైన తొలి లోక్సభలోని ఎంపీల్లో ఎక్కువమంది అవినీతిపరులు బీజేపీ వాళ్లేనట. 33 శాతం మంది లోక్సభ సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయట.
హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ పేరిట వివిధ కంపెనీలను స్థాపించి నిధులను సేకరించిన అదానీ గ్రూప్.