అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) విమర్శించారు. అబద్ధానికి, అహంకారానికి నిలువెత్తు రూపం రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
బీఆర్ఎస్ను 100 మీటర్ల లోపల బొంద పెడ్తానన్న సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విరుచుకుపడ్డారు. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా లేక మిమ్మల్ని, మీ దొంగ హమీలను
KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. అవి 420 హామీలు అని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్ప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్సహా ఆరు కంపెనీలు మొత్�
ఏరోస్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇకడ శక్తివంతమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన హిండెన్బర్గ్ రిపోర్టుతో ఆవిరైపోయిన అదానీ సంపద.. తిరిగి పుంజుకున్నది.
ప్రధానిపై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఢిల్లీ హైకోర్టు గురువారం కోరింది. భరత్ నాగర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (ప
ఈ ఏడాది ఆరంభంలో హిండెన్బర్గ్ దెబ్బకు కుదేలైన అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ.. తిరిగిప్పుడు పుంజుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్లూంబ ర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్-15 బిలియనీర్ల జాబితాలో మళ్లీ అదానీ చో�
Coal Shortage | దేశంలోని పలు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో నెలకొన్న బొగ్గు కొరత, విదేశాల నుంచి బొగ్గు దిగుమతులపై ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై స్వతంత్ర దర
సెబీని తప్పుబట్టేందుకు తమకు ఏ కారణం కనిపించడం లేదని అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై విచారిస్తున్న సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో మార్కెట్ రెగ్యులేటర్ పాత్రను అనుమానించేలా తమ �
ముంబైలోని ప్రఖ్యాత ధారావి స్లమ్ రీడవలప్మెంట్ ప్రాజెక్టు బిడ్డింగ్ నిబంధనల్ని మార్చి ఇప్పటికే ప్రధాని సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీకి అప్పగించిన బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభు�
దేశీయ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం 50.57 శాత