సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి.. పచ్చజెండా ఊపి వారం తిరక్కముందే విద్యుత్తు వ్యవస్థను అదానీ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని, ప్రభుత్వ సంస్థలు ఒకొకటిగా ప్రైవేట్పరం చే సేందుకు ర
అదానీ గ్రూప్ నుంచి చేసుకున్న బొగ్గు దిగుమతుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్(డీవీఏసీ)కు తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది.
రాష్ట్రంలోని విద్యుత్తు పంపి ణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేట్కు ధారాదత్తం చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు సిద్ధపడుతున్నది. ఏకంగా ప్రైవేటీకరణకు గేట్లు తెరిచి అదానీ కంపెనీ చేతుల్లో ‘తెలంగాణ పవర్'ను పె�
ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే సర్కార్పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మాణిక్కం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కేంద్రంలో ప్ర
Rahul Gandhi | దేశానికి తమ కూటమి కొత్త విజన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖ�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రచారం క్లైమాక్స్కు చేరింది. బిహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఓ ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్�
తాను పేదవాడినని, అదానీ తనకు డబ్బులు ఇస్తే పార్లమెంటులో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడబోనని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వ�
Adhir Ranjan Chowdhury | కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదానీ, అంబానీ డబ్బులు పంపితే వారికి వ్యతిరేకంగా తాను మాట్లాడనని అన్నారు. కాంగ్రెస్ నేతలకు టెంపోల్లో డబ్బులు చేరా
దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి బ
Rahul Gandhi | ‘అంబానీ (Ambani), అదానీ (Adani) నుంచి కాంగ్రెస్కు ఎంత ముట్టింది..?’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు.
అదానీ, అంబానీలకు నరేంద్రమోదీ రూ.14.50 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది తప్పని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేంద్రమంత్రి కిషన్ర�