ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ దౌత్య సంబంధాలను సైతం వాడారన్న విమర్శల నేపథ్యంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది.
పొరుగు దేశం శ్రీలంకలో తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఉవ్విళ్లూరుతున్న అదానీ గ్రూప్నకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వ పెద్దలతో అదానీ గ్రూప్ చేసుకొన్న లోపాయికారి ఒప్పందాలపై అనూరకుమార దిసనాయకే
Adani | ఆప్త మిత్రుడు అదానీ కంపెనీలకు ఆర్థికంగా మేలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మాత్రమే కాదు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. బీజేపీ పాల
Adani Group | దేశంలోని అనేక నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను హస్తగతం చేసుకున్న ఆదానీ సంస్థ విదేశాలకు విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. కెన్యాలో అదానీ సంస్థకు వ్యతిరేకంగా వందలా�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయనకు ఢిల్లీ నుంచి అండదండలు అందడం లేదని సమాచారం.
వ్యాపారాల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తమ్ముడికి ఓ న్యాయం, సెబీ చైర్పర్సన్కు ఒక న్యాయమా? అని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అటు చూస్తే కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం.. ఇటు చూస్తే అదానీతో ‘పారిశ్రామిక’ స్నేహం.. అటు ఖర్గేను, రాహుల్గాంధీని కాదనలేక, ఇటు అదానీని అనలేక సీఎం రేవంత్రెడ్డి సతమతమయ్యారు.
అదానీ వ్యవహారంలో సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్రెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చే
రాష్ట్ర కాంగ్రెస్ నేతలను చూసి ద్వంద్వ నీతి కూడా ఆత్మహత్య చేసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. అదానీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి అండ్ కో నిరసన తెలపడం ఈ ఏడాదిలోన
దేశీయ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ మరో విద్యుత్ ప్లాంట్ను చేజిక్కించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు విద్యుత్ యూనిట్లను కైవసం చేసుకున్న ఆయన..తాజాగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న
అదానీ గ్రూప్ కంపెనీకి చెందిన అదానీ పవర్కు మేలు చేసేలా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యుత్తు సవరణలు చేసింది. పొరుగు దేశం బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం అంతిమంగా అదానీ పవర్కు ఇబ్బందిగా మార
KTR | హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపులిచ్చిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదే అదానీ కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడ�
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ శనివారం మరో బాంబు పేల్చింది. ‘సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ఎక్స్లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే సంచలన ఆరోపణలు చేసింది.