అదానీ గ్రూప్ సంస్థలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంబంధిత పార్టీ లావాదేవీలు, లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘనలకుగాను గౌతమ్ అదానీకి చెందిన 7 కంపెనీలకు ఈ నోటీసులు వెళ్లాయి. ఈ మే�
రాష్ట్రంలో కేసీఆర్ అనవాళ్లు లేకుండా చేయడం రేవంత్రెడ్డే కాదు.. ఆయన జేజమ్మ తరం కూడా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ అధ్యక్�
దేశ సంపద మొత్తాన్ని ఆదానీ, అంబానీలకు దోచిపెట్టి కార్పొరేట్లను పెంచిపోషించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కోహెడలోని వేంకటేశ్వర గా�
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మతాలు, జాతుల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని దోచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. అన్నమో రామచంద్రా అంటూ అలమటించే సంఖ్య విపరీతంగా పెరిగింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం.. ఆకలి సూచీలో 125 దేశాల్�
Rahul Gandhi: బిలియనీర్ మిత్రులకు ప్రధాని మోదీ సుమారు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ నేరానికి పాల్పడిన ప్రధాని మోదీని ఈ దేశం ఎన్నటికీ క్షమించదు అని ఆయన అన్నా�
రెన్యూవబుల్ ఎనర్జీ లో అదానీ గ్రూపు సంస్థలు దూసుకుపోతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లో 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించింది.
భారత తీరప్రాంతంలోని ప్రధాన పోర్టులు, టెర్మినల్స్ అన్నీ అదానీ గ్రూప్ చేతుల్లోకి పోతున్నాయి. ఇప్పటికే ఈ గ్రూప్ కింద 13 పోర్టులు ఉండగా.. తాజాగా ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టును రూ. 3,080 కోట్లతో (95 శాతం వాటా) అదా
గౌతమ్ అదానీ.. శనివారం ఉబర్ సీఈవో దారా ఖోస్రోవ్షాహితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత పర్యటనలో ఉన్న ఆయనను అదానీ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పాదయాత్ర చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. కొన్ని కార్పొరేట
తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో, అంతకుముందు నుంచి అదానీని తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు దావోస్లో అదే అదానీతో ఎలా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు
KTR | రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అబద్దాలు చెప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప