ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి, లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్కుమార్ సక్సేనాకు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఢిల్లీలో కొన్ని వర్గాలకు సబ్సిడీ విద్యుత్తు ఇచ్చేందుకు ఉద్దేశిం
లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై ఈడీ చేస్తున్న దాడులు మోడీ చేయిస్తున్న దాడులేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ �
సుప్రీం కోర్టు మార్గ నిర్దేశాలను అతిక్రమిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా జారీ చేసిన ఆదేశాలను పాటించబోమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తేల్చి చెప్పింది.
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ సహా విపక్షాలన్నీ పార్లమెంట్ వేదిక�
ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. సోమవారం మేయర్ ఎన్నిక కోసం సభ జరిగింది. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయవచ్చని ప్రిసైడింగ్ అధికారి, బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ప్రకటించారు.
Arvind Kejriwal | లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. శీతాకాల సమావేశాల రెండో రోజు
ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సొంత ప్రచారం చేసుకుందనే ఆరోపణలపై ఢిల్లీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ) విభాగం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్, �
Gujarat | కూతురి కాలేజీ ఫీజు కట్టలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్లోని తాపీలో జరిగింది. గొద్ధా గ్రామానికి చెందిన బాకుల్ పటేల్ అనే వ్యక్తి ఈ నెల 15న క్రిమీ సంహారక మందు తాగి
బీజేపీ దుర్మార్గ పాలనను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇర�
Congress councillors | ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ముస్తఫాబాద్ వార్డు
Aam Aadmi Party | ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ ఎన్నికలు చిరకాలం గుర్తుండి పోతాయి. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ హోదాకు గుజరాత్ ఎన్నికలు చిరునామాగా నిలిచాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్
Delhi MCD Polls | ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. కార్పోరేషన్లోని మొత్తం
Delhi MCD Polls | ఢిల్లీ మేయర్ పీఠాన్ని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్