Aam Aadmi Party | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) (Aam Aadmi Party) శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా యూనిట్ను తక్షణమే రద్దు చేసింది.
మే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు ప్రస్తుత భారత రాజకీయాలకు ప్రతిబింబం. ఒకటి ఢిల్లీలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసుకోకుండా చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర
లిక్కర్ పాలసీ కేసులో అక్రమాలు, మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టే చెప్పిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ కేసు బోగస్ అని, ఆమ్ ఆద్మీ పార్టీని అపఖ్యాతి పాల�
ఢిల్లీ మేయర్గా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. బుధవారం మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు రెండో టర్మ్ ఎన్నికలు జరగగా, బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ నామినేషన్ను ఉపసంహరించుకు
ఢిల్లీ పోలీస్ శాఖలో రూ.350 కోట్ల కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఈ కుంభకోణానికి బ�
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి, లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్కుమార్ సక్సేనాకు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఢిల్లీలో కొన్ని వర్గాలకు సబ్సిడీ విద్యుత్తు ఇచ్చేందుకు ఉద్దేశిం
లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై ఈడీ చేస్తున్న దాడులు మోడీ చేయిస్తున్న దాడులేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ �
సుప్రీం కోర్టు మార్గ నిర్దేశాలను అతిక్రమిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా జారీ చేసిన ఆదేశాలను పాటించబోమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తేల్చి చెప్పింది.
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ సహా విపక్షాలన్నీ పార్లమెంట్ వేదిక�
ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. సోమవారం మేయర్ ఎన్నిక కోసం సభ జరిగింది. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయవచ్చని ప్రిసైడింగ్ అధికారి, బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ప్రకటించారు.
Arvind Kejriwal | లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. శీతాకాల సమావేశాల రెండో రోజు