Congress leader | సార్వత్రిక ఎన్నికల వేళ పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే డాక్టర్ రాజ్ కుమార్ చబ్బెవాల్ (Dr Raj Kumar Chabbewal) హస్తం పార్టీని వీడారు.
Navjot Singh Sidhu | పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab Chief Minister) భగవంత్ మాన్ (Bhagwant Mann)పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని జూన్ 15వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆప్ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆరుస్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ విలేకరులతో మాట్లాడుతూ ‘ఢిల్లీలో �
Lok Sabha Elections | ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎవరికివారే యుమునా తీరే అన్నట్లుగా మారింది. రాబోయే ఎన్నికల్లో లోక్సభ స్వతంత్రంగానే పోటీ చేస్తామని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్తో పొత్తు ఉండబోదన�
AAP-Congress Alliance | ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు వరుస షాక్లు ఇస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఛండీగఢ్ లోక్సభ స్థా�
India Alliance | ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. కూటమికి చెందిన మరో పార్టీ ఆమ్ ఆద్మీ లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు పొత్తులను �
తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సంఖ్య మూడుకు తగ్గింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారం కోల్పోయింది. తెలంగాణలో కొత్తగా అధ
ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అంబేద్కర్ ఫెలోషిప్ ఫర్ పొలిటికల్ చేంజ్'ను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నది. అందులో భాగంగానే మనీష్ సిసోడియా లాంటి వ్యక్తులు అకారణంగా జైల్లో మగ్గుతున్నారు. ఇప్పటికే మా నాయకులపై 170 అవిన
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కొత్త అధికారిక నివాసం నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బంధం ముణ్నాళ్ల ముచ్చటగానే మారేటట్టు ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య బుధవారం జరిగిన పరిణామాలు ఈ కూటమిలో చిచ్చు రేపాయి.
జేపీ ఇటీవల మెట్రో విస్తరణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. అవి అభివృద్ధికి తీవ్ర విఘాతంగా ఉన్నాయి. వీటిగురించి ఆలోచించే ముందు ఆయనపై మనం దృష్టిసారిద్దాం. ఆయన కథా, కమామిషు ఏమిటో తెలుసుకుందాం. నాయకు�