దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్పై (Delhi ordinance) పోరాటం చేస్తున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరింత బలం చేకూరనుంది. పార్లమెంటులో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్ర
బీజేపీని అధికారం నుంచి దించడమే ప్రధాన లక్ష్యంగా పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ తర్వాత కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ఢిల్లీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్షాల మద
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సరైన చిత్తశుద్ధి లేకుండా, సొంత ఎజెండాలతో సమావేశాలకు హాజరైన ప�
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుకోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) పోరాటం ముమ్మరం చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్క�
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ �
Aam Aadmi Party | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) (Aam Aadmi Party) శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా యూనిట్ను తక్షణమే రద్దు చేసింది.
మే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు ప్రస్తుత భారత రాజకీయాలకు ప్రతిబింబం. ఒకటి ఢిల్లీలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసుకోకుండా చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర
లిక్కర్ పాలసీ కేసులో అక్రమాలు, మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టే చెప్పిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ కేసు బోగస్ అని, ఆమ్ ఆద్మీ పార్టీని అపఖ్యాతి పాల�
ఢిల్లీ మేయర్గా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. బుధవారం మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు రెండో టర్మ్ ఎన్నికలు జరగగా, బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ నామినేషన్ను ఉపసంహరించుకు
ఢిల్లీ పోలీస్ శాఖలో రూ.350 కోట్ల కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఈ కుంభకోణానికి బ�