బీజేపీ దుర్మార్గ పాలనను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇర�
Congress councillors | ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ముస్తఫాబాద్ వార్డు
Aam Aadmi Party | ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ ఎన్నికలు చిరకాలం గుర్తుండి పోతాయి. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ హోదాకు గుజరాత్ ఎన్నికలు చిరునామాగా నిలిచాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్
Delhi MCD Polls | ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. కార్పోరేషన్లోని మొత్తం
Delhi MCD Polls | ఢిల్లీ మేయర్ పీఠాన్ని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్
Arvind Kejriwal | పంజాబ్ ఫలితాలే గుజరాత్లోనూ పునరావృతం అవుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సూరత్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ�
AAP List | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మరో 12 మంది జాబితాను ఆప్ ప్రకటించింది. మొత్తం 182 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆప్.. ఇప్పటివరకు 141 మంది జాబితాను వెల్లడించింది. గుజరాత్ ఎన్నికలు వచ్చే నెల 1,5 తేదీల్లో �
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాయాలని బీజేపీ తహతహలాడుతుండగా.. కాషాయపార్టీని గద్దె దించి అధి�
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ ముందు హాజరుకానున్నారు. లిక్కర్ కేసులో సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుక�
gujarat elections | వచ్చే ఎన్నికల్లో గుజరాత్లో పాగా వేసే లక్ష్యంతో ఆప్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నది. ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తున్నది. ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో అభ్యర్థులను ప్రక�