Delhi MCD Polls | ఢిల్లీ మేయర్ పీఠాన్ని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్
Arvind Kejriwal | పంజాబ్ ఫలితాలే గుజరాత్లోనూ పునరావృతం అవుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సూరత్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ�
AAP List | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మరో 12 మంది జాబితాను ఆప్ ప్రకటించింది. మొత్తం 182 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆప్.. ఇప్పటివరకు 141 మంది జాబితాను వెల్లడించింది. గుజరాత్ ఎన్నికలు వచ్చే నెల 1,5 తేదీల్లో �
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాయాలని బీజేపీ తహతహలాడుతుండగా.. కాషాయపార్టీని గద్దె దించి అధి�
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ ముందు హాజరుకానున్నారు. లిక్కర్ కేసులో సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుక�
gujarat elections | వచ్చే ఎన్నికల్లో గుజరాత్లో పాగా వేసే లక్ష్యంతో ఆప్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నది. ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తున్నది. ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో అభ్యర్థులను ప్రక�
దేశానికి కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుడు అవసరం. ఆయన చేపట్టబోయే మార్గంలో మనమందరం తోడైతే... దేశాభివృద్ధికి భాగస్వామ్యులైన చరిత్ర మనందరికి దక్కుతుంది. దేశ వాసులందరికీ ఉచిత విద్యుత్ ఎలా సాధ్యమవుతుందో గణా�
దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార�
వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�
ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని, అయితే ఆ పార్టీ ప్రయత్నాలను విఫలం చేశామని ఆప్ పేర్కొన్నది. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల�