Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (CM Bhagwant Mann) సంగ్రూర్ ఉపఎన్నికల్లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. కారు రూఫ్టాప్ నుంచి నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో
తిరువనంతపురం: ఢిల్లీలో అధికారం తర్వాత పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటుతో ఫుల్ జోష్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దక్షిణాదిలో అడుగు పెట్టడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా కేరళలోని ట్వంటీ20 పార్టీతో పొత�
చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ సర్కార్ 26,454 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 25 శాఖలకు చెందిన ఖాళీలను ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఖాళీల ప్రకటన జారీ చేసిన రెండు రోజుల్లోనే ద�
కర్నాటక కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, బెంగళూర్కు చెందిన బీ భాస్కర్రావు సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. పోలీస్ బలగాల్లో వివిధ పదవుల్లో పనిచేసిన భాస్కర్ రావును పార్టీలోక�
న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించేందుకు 15-20 సంవత్సరాలు పడుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆ పార్టీ అయినా జాతీయ పార్టీ కావాలంటే 20క
న్యూఢిల్లీ : పంజాబ్ ఎన్నికల్లో విజయంతో జోరుమీదున్న ఆప్ సర్కారుకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశ రాజధానిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అధికార పార్టీకి పెద్ద ఎ
పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి, ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెకు చెందిన వేణుప్రసాద్.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర విద్యుత్త�
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం(ఈ నెల 16) ప్రమాణం చేయనున్నారు. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం ఖాట్కర్ కలాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వర్గాల�
తన వల్లే కాంగ్రెస్ ఓడిందన్న కాంగ్రెస్ నేతల వాదనలపై మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భగ్గుమన్నారు. కాంగ్రెస్ ఈ జన్మలో పాఠాలు నేర్చుకోలేదని ఫైర్ అయ్యారు. కేవలం పంజాబ్లోనే కాకుం�
ఆప్కా పంజాబ్ యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ రసవత్తరంగా సాగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. మొత్తం 117 స్�