Jammu Kashmir Assembly | పదేండ్ల తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలో ఏడుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆప్ విడుదల చేసింది.
సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో పోలింగ్ జరిగే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ఏడుగురు అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
హర్యానా ఎన్నికల నగారా మోగింది. 90 స్థానాలు ఉన్న ఈ అసెంబ్లీకి అక్టోబరు 1న ఎన్నికలు జరగనున్నాయి. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ సాధించి మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్నది. ప్రభుత్వంప�
నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలంతా ఏకమైతే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 24 గంటల్లో విడుదలవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా చెప్పారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయ్యి, 17 నెలలకు పైగా జైలు జీవితం అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత మనీశ్ సిసోడియా ఎట్టకేలకు విడుదలయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (�
ఢిల్లీలోని ఆశా కిరణ్ షెల్టర్ హోమ్లో ‘అనుమానాస్పద’ మరణాలు కలకలం రేపుతున్నాయి. దివ్యాంగుల కోసం రోహిణిలో ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న ఈ షెల్టర్ హోమ్లో గత 20 రోజుల్లో 14 మంది, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరక�
1. ‘మూడుసార్లు తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైంది, ఇది ముస్లిం మహిళా హక్కులను హరిస్తుంది. రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు’ అని ఏ హైకోర్టు చెప్పింది?
Supreme Court | సుప్రీంకోర్టు (Supreme Court) లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో గల ఆప్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు గతంలో విధించిన గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. గతంలో జ
Protest | ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శ్రేణుల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపుమేరకు కార్యకర్తలు, నాయకులు ఆదివారం ఉదయం నుంచే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్
లోక్సభ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్పై దాడి జరిగిందని, కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బందిలో �
ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును ఢిల్లీ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పార్టీ ఢిల్లీ విభాగాధిపతి అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేసినట్లుగానే మాజీ ఎమ్మెల్యేలు నీరజ్ బసోయా, నసీబ్