ఢిల్లీ సీఎం ఆతిశీని తాత్కాలిక సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించడంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామిక స్ఫూర్తిని, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలన�
ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అనేక వాగ్దానాలు చేస్తున్నది. హిందూ దేవాలయ పూజారులకు, గురుద్వారా గ్రంథిలకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం చెల్లిస్తామని వాగ్దానం �
బీజేపీ ప్రోద్బలంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని తప్పుడు కేసులోఅరెస్టు చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అనుమానం వ్యక్తం చేశారు. తప్ప
Delhi Elections | వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) సమాయత్తమవుతోంది.
త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 38 మంది అభ్యర్థులతో ఆదివారం తుది జాబితాను విడుదల చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ర�
గురువారం హోరాహోరీగా జరిగిన ఢిల్లీ నగర మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై విజయం సాధించింది. 256 ఓట్లలో 133 ఓట్లు ఆప్ అభ్యర్థి మహేశ్ ఖిచికి లభించగా, ఆయన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కిషన్లాల్కు 130 ఓ
మీరిచ్చే ఇండ్లు వద్దు.. రెండు లక్షలూ వద్దని పలువురు మూసీ పరీవాహక ప్రాంత వాసులు స్పష్టం చేశారు. మూసీ బాధితుల హక్కుల పరిరక్షణ ఫోరం, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర�
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ గూండాలు దాడి చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఆ పార్టీ నేత, ముఖ్యమంత్రి ఆతిశీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, వికాస్పురిలో పాదయాత్�
Aam Aadmi Party | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) తొలిసారి ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శుక్రవారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది. అక్కడ అధికారం చేపట్టబోతున్న జమ్ముకశ్మీర్ న�
Swati Maliwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంతి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈగోను వదిలేయాలని ఎంపీ స్వాతి మలివాల్ సూచించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకప�
Arvind Kejriwal | డబుల్ ఇంజిన్ ప్రభుత్వమంటే.. డబుల్ లూటీ అంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం జనతా క�