పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించి సత్తా చాటారు. రంగారెడ్డి జిల్లాలో 15 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా, వాటిలో 22 మంది విద్యార్థ
ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 6,566 మంది అభ�
ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాకంతో 8 మంది పదో తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలు రాయలేకపోయారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకున్నది.
పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్కుమార్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీలో వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టమైంది. ఈమేరకు విచారణ జరిపిన పోలీసులు ప్రధాన నిందితుడు(ఏ1)గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రెండో నిందితుడి(ఏ2)గా మాజ�
పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ గట్టి నిఘా పెంచింది. పోలీసు బందోబస్తుతో పాటు మఫ్టీ పోలీసులను కూడా రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో సెంటర్లో ఇద్దరు చొప్పున పోలీసులను వి ధులు కేటాయించగా, మఫ్
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో 118 పరీక్షా కేంద్రాల్లో 21,385 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 21,351 మంది విద్యార్థులు, 99.84 శాతం హాజరయ్యారు.
పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బోథ్ మండలంలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు తెలుగు పేపర్కు 674 మందికి గాను 672 మంది విద్యార్థులు హాజరైనట్లు మండల విద్యాధికారి అన్
జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. నాగిరెడ్డిపేట్ మండలంలో నిర్వహించిన పరీక్షా కేంద్రాల్లో 327 మందికి 325 మంది పరీక్ష రాయగా ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈవో వెంకటేశం తెలిపారు.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరుగనుంది.
పట్టుదల ఉంటే సాధించలేనిదనేదేదీ లేదు.. శ్రద్ధగా చదివి ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాస్తే తప్పక విజయం సాధిస్తారని విద్యా నిపుణులు తెలుపుతున్నారు. నేటి నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న పదో తరగతి పరీక్�
ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇక ప్రతి ఒక్కరూ ఎదురు చూసే పదో తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ఎస్సెస్సీ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం మండలాల వారీగా పదో తరగతి పరీక్షలు ని�
రేపటి (సోమవారం) నుంచి పదో తరగతి పరీక్షలు.. బాగా రాస్తామా లేదా అని ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థుల్లో కొంత టెన్షన్ సహజం. కానీ భయం, ఆందోళన వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే టెన్ జీపీఏ సాధించడ�
ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హాల
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్