తొమ్మిది, పదో తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వ్యాసరూప, షార్ట్ క్వశ్చన్స్ చాయిస్, మార్కుల్లో స్వల్ప మార్పులు చేస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ కా�
పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వం భారీ సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి 11 పేపర్లను కుదించి, 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
తల్లిదండ్రులను ఒప్పించడంతో విద్యార్థి పరీక్షకు హాజరు ఉపాధ్యాయుల కృషికి పలువురు అభినందనలు కొల్లాపూర్, మే 25 : పదో తరగతి పరీక్షలు రాయాల్సిన కొడుకును చేపల వేటకు తీసుకెళ్తున్న తల్లిదండ్రులకు చదువు ప్రాధాన�
చిగురుమామిడి, మే 25: తల్లి మరణించినా దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పరిధిలోని రాజన్నపల్లికి చెందిన వంగ రాహుల్ స్థానిక డార్విన్ సూల్లో పదో తరగ�
MLA | ఆయనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయనకిప్పుడు 58 ఏండ్లు. బడి మానేసి 40 ఏండ్లు అవుతుంది. అప్పుడెప్పుడే 1978లో పదో తరగతి మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు ఆయనకు చదువుకోవాలనే కోరిక కలిగింది.