రేపటి (సోమవారం) నుంచి పదో తరగతి పరీక్షలు.. బాగా రాస్తామా లేదా అని ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థుల్లో కొంత టెన్షన్ సహజం. కానీ భయం, ఆందోళన వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే టెన్ జీపీఏ సాధించడ�
ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హాల
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజతో కలి�
గ్రామాల్లో మురుగు కాల్వల నీరు పంట పొలాల్లోకి వెళ్లి సమస్యగా మారుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని పంచాయతీ శాఖాధికారులను జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి ఆదేశించారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూకట్పల్లి, బాలానగర్ మండల విద్యాధికారులు తెలిపారు. ఈ యేడాది పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్ర�
పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తీపికబురందించింది. పరీక్షల వేళ ప్రయాణానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బస్సు కండక్టర్కు హాల్ టికెట్�
వచ్చే నెల 3వ తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో గుర్తించిన కేంద్రాలను మండల విద్యాధికారులు ప�
రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీ (టీఎస్ఆర్జేసీ)ల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్టు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి
వచ్చే నెల 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కాబోతున్నా యి. అంటే వారం కూడా లేదు. సమయం సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన. ఇప్పటిదాకా ప్రిపేర్ అయినా తెలియని భయం. అయితే పరీక్షల వేళ విద్యార్థులు ఏమ
ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల నిర్వహణలో లోపాలు ఏర్పడకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సూచనలు చేస్�
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ విద్యార్థు�
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ విద్యార్థు�
పదో తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల 24 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆయా పాఠశాలలకు కూడా హాల్ టికెట్లను పంపిస్తామని చెప్పారు.