పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి సూచించారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో పరిగి, దోమ, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని జిల్
పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని, అందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్లో శనివారం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో సమీక్షించారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో రాయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉప సంచాలకుడు రవీందర్ రెడ్డి అన్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.07 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
పదో తరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులు దృష్టి పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొ
జిల్లా విద్యాశాఖాధికారులు, పంతుళ్ల మధ్య సాగుతున్న పంతాలు ప్రధానోపాధ్యాయులకు శాపంగా మారుతున్నాయి. సర్దుబాటు, డిప్యూటేషన్లు, బదిలీలు చేసినా పలువురు ఉపాధ్యాయులు విధుల్లో చేరకపోవడంతో ఆయా పాఠశాలల్లో పోస్�
పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
విద్యార్థులు పరీక్షలో తప్పితే ఉపాధ్యాయులదే బాధ్యత అవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించార
పదో తరగతి పరీక్షల నిర్వహణపై మెదక్, సిద్దిపేట జిల్లాల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు, వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున
పదో తరగతి వార్షిక పరీక్షలు 2024 మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తాయి. పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు శనివారం విడుదల చేశారు.
TS SSC Exams | ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆరు పేపర్లకు.. ఏడు రోజుల పాటు పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి.
పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేస్తూ వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎఫ్�
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు.
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు వికారాబాద్ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడాది ఆగస్టులోనే ‘లక్ష్య’ పేరుతో కార్యక్రమానికి రూపకల్పన చేసి, సబ్జెక్టుల వారీగా తీస
పది ఫలితాల్లో అదే స్ఫూర్తి కొనసాగింది. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు నిరంతర పర్యవేక్షణలో సిద్దిపేట జిల్లా మరోసారి రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచింది. బుధవారం విడుదలైన పదోతరగతి ఫలి�