పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని ఎస్సెస్సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షాకేంద్రాల్లోకి పంపించబోమని �
పదోతరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గతేడాది కంటే ఈ ఏట మెరుగైన ఫలితాలను సాధించేలా పకడ్బందీ చర్యలు చేపట్టింది.
Tenth Exams | పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పరీక్షాకేంద్రాలను ‘నో సెల్ఫోన్' జోన్లుగా ప్రకటించారు.
పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం రాజేంద్రగర్ ఆర్డీవో కార్యాలయంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబ�
పదో తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 225 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 40, 375 మది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల పర్యవేక్షణకు సిట్టింగ్, ప్లయింగ్ స్
పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ఈనెల 18 నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ �
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈఓ నారాయణరెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు వరకు నిర్వహించాలని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ప�
పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పదోతరగతి విద్యార్థుల పరీక�
పదో తరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందుకు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు కలిసికట్టుగా కృషిచేస్తున్నారు. ఇలాంటి క్లి�
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో క�
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 28 నుం�
టెన్త్, ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్�
ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ, సంబంధిత
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పరీక్ష సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుందన్నారు.
పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలిపేలా కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఈవో యా�