తల్లి మృతి చెం దిన పుట్టెడు దుఃఖంతో ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైన ఘటన దేవరకద్ర మండలకేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం దేవరకద్రకు చెందిన న ట్టలి అంజమ్మ సోమవారం రాత్రి గుండెపో
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల విషయంలో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. పరీక్షల తొలిరోజు రూరల్ మండలం ఎదులాపుర�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు ముందే సెంటర్ల వద్దకు చేరుకోగా 9.35 గంటల వరకు హాల్లోకి అనుమతించారు. మొదటి రోజు తెలుగు పరీక్ష ఉదయ�
పదో తరగతి వార్షిక పరీక్షలు ఖమ్మం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుండగా విద్యార్థులు సుమారు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లాలో మొదటిరోజు తెలుగు పరీక్షకు 99.83 శాతం విద్యార్థులు హాజరైనట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. మొదటిరోజు తెలుగు పరీక్ష ఉండగా పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘ఆల్ ది బెస్ట్' చెబుతూ సాగనంపడం కనిపించింది.
జిల్లావ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తొలిరోజు పరీక్షలు సజావుగా ముగిశాయి. తొలిరోజు పరీక్షకు 99.92 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడ
పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు, సంస్కృతం పరీక్షలు జరిగాయి. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించారు.
పదో తరగతి పరీక్షలను నిర్భయంగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ వికారాబాద్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప�
పొరపాట్లకు తావులేకుండా పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శంషాబాద్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని సోమ�
జీతాల కోసం వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్ ఏఎన్ఎంలు ఆందోళన బాటపట్టారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు పస్తులుంటున్నాయని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చేవెళ్ల నియోజకవర్గంలో పదో తరగతి పరీక్ష మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించారు.