10th class exams | ఇవాళ కల్వకుర్తి పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను నాగర్ కర్నూల్ డీఈఓ రమేష్ కుమార్ కల్వకుర్తి ఎంఈఓ శంకర్ నాయక్తో కలిసి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లోని గదులలో వెంటిలేషన్, బెంచీలు తదితర
ఈ నెల 21 నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం జిల్లా కారేపల్లి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఆయ�
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా సాగేలా అంతా సహకరించాలని ఖమ్మం జిల్లా బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య కోరారు. బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్�
పదో తరగతి వార్షిక పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభంకానున్నాయి. 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు.
ప్రశ్నపత్రాల లీకేజీల బెడద నేపథ్యంలో ఈ సారి పరీక్షలకు ఎస్సెస్సీబోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. లీకేజీల నుంచి బయటపడేందుకు హైటెక్ సాంకేతికతను వినియోగించనున్నది. తొలిసారిగా పదో తరగతి ప్రశ్నపత్రా
పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను అధికారులు చకచకా సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి జరుగనున్న పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 97 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో కనిష్టంగా 11 నుంచి 14 మంది వరకు �
ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్�
విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత చదువులతోనే పై స్థాయి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. షేక్పేట్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడె
సాధారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ మాసాలు అంటేనే విద్యార్థుల్లో ఒక రకమైన భయం మొదలవుతుంది. డిప్రెషన్ అలుముకుంటుంది. బాగా చదవాలి, బాగా పరీక్షలు రాయాలి, మంచి మ�
Elections | స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పదో తరగతి, ఇంటర్, ఇతర పరీక్షలు సమస్యాత్మకంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా సరిగ్గా విద్యా సంవత్సరం ముగింపు దశలో, పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎ
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం తాండూ
పదో తరగతి పరీక్షల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సంబంధిత విద్యాశాఖాధికారులు విద్యార్థులకు ఆరు గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఎటువంటి అల్పా
ప్రపంచంలో హాని కలిగించని వ్యసనం ఏదైనా ఉంది అంటే అది చదువు మాత్రమేనని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం ఉత్తరం ద్వారా టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.