జీతాల కోసం వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్ ఏఎన్ఎంలు ఆందోళన బాటపట్టారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు పస్తులుంటున్నాయని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చేవెళ్ల నియోజకవర్గంలో పదో తరగతి పరీక్ష మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించారు.
పది పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 361 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.
రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాలు అదనంగా గ్రేస్ టైమ్ ఇచ్చారు. అంటే విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్షాకేంద్రాల్లోకి అ�
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి 30వ తేదీ వరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్య, పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్యశాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోనున్నాయి.
నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధిం�
పదోతరగతి పరీక్షలకు వేళయ్యింది. నేటినుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 73 పరీక్షా కేంద్రాల్లో సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 12,341 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 73 చీఫ్ సూపరింటెండెంట్లు, 73 డిపార్ట్మెంటల్ అధ
నిర్మల్ జిల్లావ్యాప్తంగా నేటి (సోమవారం) నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. 8,923 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా.. ఇందులో 4,309 మంది బ�
ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 46, 834 మంది విద్యార్థులు పరీక్షలు ర
రేపటినుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ జేడీ వెం కటనర్సమ్మ ఆదేశించారు. శనివారం మండల కేం ద్రం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, మో డల్ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు,
విద్యార్థు లు భయాందోళనకు గురి కాకుండా పరీక్షలకు హాజరుకావాలని డీఈవో గోవిందరాజులు సూ చించారు. శుక్రవారం గగ్గలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆయన హాల్టికెట్లు అందజేశారు.