ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ యాజమాన్యం సంవత్సరం గడిచినా వేతనాలు చెల్లించడం లేదని కార్మికుడు హల్చల్ చేశాడు. బుధవారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికుడు రమేశ్బ�
Gali Anil Kumar | జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్కు పట్టం కడుదాం అని బీఆర్ఎస్ పార్టీ పిలుప�
Gali Anil Kumar | జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన గాలి అనిల్ కుమార్..
Pocharam Srinivas Reddy | ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో జనాలు లేరు అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�
KCR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం బీజేపీలో కలిసే అవకాశం ఉందని కేసీఆర్ అన్న�
KCR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిన్న జరిగిన అంబేద్కర్ జయంతి రోజున ఆ మహానీయుడిని అవమానించారు అని కేసీఆర్ మండిపడ్డారు. కనీసం అంబేద్�
KCR Public Meeting Live | తాను రాజకీయంగా ఎదగడానికి మెతుకు సీమ ఎంతో అండగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడటానికి బలాన్ని ఇచ్చింది మెతుకు సీమ అని పేర్కొన్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి.. ఎన్నికల హామీలు అమలు చేయిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రా�
Zaheerabad | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో(Zaheerabad) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లారీ, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం(Died) చెందారు.
Pocharam Srinivas Reddy | ప్రజలను మోసం చేస్తున్న కాం గ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు చెప్పాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్�
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశాలతో దూకుడు పెంచింది. అభ్యర్థిని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించగా గులాబీ పార్టీలోన