Minister Harish Rao | సంగమేశ్వర ద్వారా నీళ్లిచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వివిధ పథకాల కింద రూ.175కోట్ల ఆర్థిక సాయం, రూ.204 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను లబ్ధిదా
తెలంగాణ శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుశాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఇటీవల తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు పోలీసు అధికారులు సమావేశమయ్యారు.
తాండూరు సిమెంట్ క్లస్టర్ నుంచి జహీరాబాద్ వరకు కొత్తగా రైల్వే లైన్కు ఎఫ్ఎల్ఎస్ మంజూరైందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్రాకేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Harish Rao | మనస్పర్థలు పక్కన పెట్టి పని చేస్తే గెలుపు మనదే.. జహీరాబాద్ విజయం మనందరి లక్ష్యం కావాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హర
Interview | తొమ్మిదేండ్లలో జహీరాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైన ప్రగతి సాధించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గడపగడపకూ అందించాం. జహీరాబాద్ పట్టణంలో 60 సంవత్సరాల్లో జరగని అభివృద
పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ రహదారులు, బ్రిడ్జిల నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టి, త్వరగా పూర్తి చేయాలని జహీరాబాద్ ఎంపీ,జిల్లా అభివృద్ధి సమన్వయ, ప�
రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థా�
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ జాబితాలో ఉన్న 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారామ్ను కలిసి �
జహీరాబాద్కు (Zaheerabad) చెందిన ఓ రైతు టమాటాలు అమ్మడానికి పట్టణంలో కూరగాయల మార్కెట్కు తీసుకొచ్చాడు. అయితే శుక్రవారం రాత్రి టమాటా ట్రేలను దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు.
జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఈ నిధులు విడుదల చేశారు. మున్సిపా�
సినీహీరో రజనీకాంత్ హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతానికొచ్చి నిజంగా నేను హైదరాబాద్లో ఉన్నానా...లేక న్యూయర్క్లో ఉన్నానా అని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీ గజినీలకు మాత్రం రాష్ట్రంలో అభివృద్
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మూడు �