చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అన్నదాతలు వానకాలంలో వర్షాధారంగా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఎర్ర, నల్ల రేగడి భూములు చిరుధాన్యాల సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
భవిష్యత్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని, ఆర్టీసీ, ప్రైవేట్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. స
Minister KTR | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్లో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికిల్ ప్లాంట్కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
CM KCR | తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం ధనస�
ఎకరా, రెండు ఎకరాల భూమిలో 30 రకాల పంటలు పండిస్తున్న పేద మహిళలు దేశానికి ఆదర్శమని పలువురు అభిప్రాయ పడ్డారు. 23వ పాత పంటల జాతరను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు శనివారం ఝరాసంగం మండలంలోని మాచున్నూర్లో ముగి�
జహీరాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 12500 ఎకరాల్లో నిమ్జ్ (జాతీయ పారిశ్రామిక మండలి)ను ఏర్పాటు చేసేందుకు వేగవంతంగా భూ సేకరణ చేస్తున్నది.
Zaheerabad | అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ళ పొదల్లో పడేసిన సంఘటన ఇది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రుక్మాపూర్ చౌరస్తా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్లపొదల్లో పడేశార
చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ను ఎమ్మెల్యే మాణిక్రావు ప్రారంభించారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్డు పై ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు సినీ తా�
ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, భద్రత’ ఉంటుందని మరోసారి ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు.బస్సులో పోగొట్టుకున్న బ్యాగును ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులకు
Minister KTR | అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టిం�