Defence System | ఏరోస్పేస్, రక్షణ రంగ పెట్టుబడులకు హైదరాబాద్ కేం ద్రంగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో
జహీరాబాద్ : అక్రమంగా రెండు లారీల్లో తరలిస్తున్న 437 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆర్టీవో చెక్పోస్టు వద్ద పట్టుకున్నట్లు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శఫియొద్దీన్ తెలి�
Suicide | మానవీయ సంబంధాలను పటిష్టం చేసే అపూర్వ వేడుక రక్షా బంధన్. అలాంటి పండగ రోజే జహీరాబాద్లో విషాద ఘటన జరిగింది. అన్న తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపంలో ఉరేసుకొని చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడింది.
క్రైం న్యూస్ | జిల్లాలోని జహీరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో సీజ్ చేసిన 350 కిలోల గంజాయిని న్యాయమూర్తి శ్రీదేవి సమక్షంలో ఎక్సైజ్ పోలీసులు గంజాయిని దగ్ధం చేశారు.
క్రైం న్యూస్ | జహీరాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతంలో వ్యాపారులు, ఏటీఎం సెంట్ల వద్ద డబ్బులు డ్రా చేసుకునే వ్యక్తులు, ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్
హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ | ముంబై - పుణె- హైదరాబాద్ వెళ్లే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కు వయా జహీరాబాద్ మీదుగా వెళ్లేలా కనెక్టివిటీ ఇవ్వాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రధాన కార్య ని�