ఎకరా, రెండు ఎకరాల భూమిలో 30 రకాల పంటలు పండిస్తున్న పేద మహిళలు దేశానికి ఆదర్శమని పలువురు అభిప్రాయ పడ్డారు. 23వ పాత పంటల జాతరను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు శనివారం ఝరాసంగం మండలంలోని మాచున్నూర్లో ముగి�
జహీరాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 12500 ఎకరాల్లో నిమ్జ్ (జాతీయ పారిశ్రామిక మండలి)ను ఏర్పాటు చేసేందుకు వేగవంతంగా భూ సేకరణ చేస్తున్నది.
Zaheerabad | అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ళ పొదల్లో పడేసిన సంఘటన ఇది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రుక్మాపూర్ చౌరస్తా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్లపొదల్లో పడేశార
చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ను ఎమ్మెల్యే మాణిక్రావు ప్రారంభించారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్డు పై ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు సినీ తా�
ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, భద్రత’ ఉంటుందని మరోసారి ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు.బస్సులో పోగొట్టుకున్న బ్యాగును ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులకు
Minister KTR | అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టిం�
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR)నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని జహీరాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నిమ్జ్లో ఏర్పాటు చేస్తున్న తొలి
జహీరాబాద్ : హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ సమీపంలోని అల్గోల్ బైపాస్
జహీరాబాద్ : రంజాన్ పండుగ రోజు పేద ముస్లిం ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. జహీరాబాద్ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఐడీఎస్ఎన్టీ కాలనీ సమీపంలోని హిందూ స్మశాన వాటికలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువ
జహీరాబాద్ : పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.94కోట్లు మోసానికి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బ్యాంకు మేనేజర్ జగదీశ్, క్యాషియర్ ఆకుల రాజుల కలిసి రూ.94 లక్షలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఆన్లైన్లో మళ్లించ