ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లి, అక్కడి నుంచి కాశీవిశ్వనాథుడి దర్శనానికి వెళ్తుండగా వారణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లావాసులు ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి (Sangareddy) జిల్లాకు చెందిన ముగ్గురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని గొట్టిగార్పల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
నిమ్జ్ ప్రాజెక్టు కోసం రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములను బలవంతంగా సేకరించవద్దని సీపీఎం జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రామచందర్ డిమాండ్ చేశారు. ఇటీవల నిమ్జ్ ప్రాజెక్టు కోసం సంబంధిత అధికారులు గ్�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం తన అలవాటన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో ఆయన సమ
విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సంక్రాంతి పండుగకు తరలిరావడంతో గ్రామాలు కళకళలాడాయి. వారంతా తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్టీ�
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్సిటీ ప్రాజెక్టును మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టడానికి పరిశ్రమల మంత్రిత్వ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగంగా చేపట్టి, రైతులకు సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ప్రభుత్
డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండా అమ్మిన భూములు తిరిగి సభ్యులకే చెందేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ పట్టణ సమీపంలోని పస్తాపూర్ డీడీఎస్ వ్యవస్థాపక మాజీ డైరెక్టర్ గోపాల్ డ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని, హీరో రాకింగ్ రాకేశ్ తీసిన కేసీఆర్(కేశవ చంద్ర రమావత్) సినిమాను జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయక�
పాత పంటల పరిరక్షణతోపాటు మహిళా సంఘాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్)పై కొందరూ బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని డీడీఎస్ మహిళా సంఘాల
Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ - బీదర్ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నా రు. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జహీరాబాద్ పట్టణంలోని
సంగారెడ్డి జిల్లా లో పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేలా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీని ఏర్పాటుకు కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నది. జహీరాబాద్లో ఇది వరకే జాతీయ పారిశ్రామిక ఉత్పత్త
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనుంది. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) ఇం దుకు ఆ