MLA Manikya Rao | అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మా�
శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ (Zaheerabad) పట్టణంలో 149 వ నగర సంకీర్తన వైభవోపేతంగా జరిగింది. స్థానిక హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలోని భక్త బృందం నాగులకట్ట రోడ్డు లోని హనుమాన్ మందిరం నుంచి శ్�
Zaheerabad | జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన కీలక నేతలు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Women Murder Case | జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్లో ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. కోహీర్ మండలం గొట్టిగారిపల్లికి చెందిన సత్యారం రమేష్ అనే వ్యక్తి ఝరాసంఘం మండలం చీలే మామిడికి చెందిన లక్�
వేతనాల కోసం మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్మికులు ఆందోళన చేస్తుండటంతో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ పరిధిలో పనిచే�
SP Paritosh Pankaj | అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ముఖ్యంగా మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రతీ కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని ఎస్హెచ్ఓ
HCU Land Issue | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వందల ఎకరాల అటవీ ప్రాంత భూముల్లోని చెట్లను నరికి వేయడానికి బుల్డోజర్లు తెచ్చి విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భారత రాష్
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో మద్యం ఏరులై పారు తోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాపు (Belt Shops) ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా ష
BRS Ex Sarpanches | ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజాము వేళల్లో బీఆర్ఎస్ మాజీ సర్పంచుల ఇ
డీజిల్ అక్రమ రవాణాతో (Illegal Diesel Sale) దళారులకు కాసుల పంట పండుతోంది. రాష్ట్రాల సరిహద్దు జిల్లాల కేంద్రంగా ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది.
Summer Waves | ఎండలతో వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదయం 11 గంటలు మొదలు సాయంత్రం 4:30 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఎండ తీవ్రతతో ఉపాధి కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
ఉస్మానియా వర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని పట్టణ బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.