Harish Rao | సంగారెడ్డి జిల్లాలోని పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హుస్సేల్లి గ్రామ శివారులోన
తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. తెలంగాణకు అన్యాయం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన
సీసీఎస్, జహీరాబాద్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి రూ.20 లక్షల విలువ గల 80 కిలోల గంజాయిని పట్టుకున్నారు. చిరాగ్పల్లి ఎస్సై రాజేందర్రెడ్డి, సీసీఎస్ పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి మాడ్గి గ్రామ చౌరస్�
చిరుధాన్యాల సంరక్షణలో జహీరాబాద్ డీడీఎస్ సొసైటీ మహిళా సంఘాల సభ్యులు చేస్తున్న కృషి ఎనలేనిదని విత్తన శాస్త్రవేత్త డాక్టర్ గౌరీశంకర్ కొనియాడారు. జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్లోని డీడీఎస్
MLA Koninty Manik Rao | తెలంగాణ రాష్ట్ర సాధనతోపాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
MLA Koninti Manikrao | అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి చెందారు. మళ్లీ అధికారంలోకి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అ�
MLA Konity ManikRao | ఈ నెల 27వ తేదీన ఉదయం 6 గంటలకు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మండలంలోని ప్రతీ గ్రామం నుంచి ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పేర్కొన్నారు. అన్ని గ్రామాల్�
Arrest | జల్సాలకు అలవాటు పడి గత కొంతకాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను జహీరాబాద్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
BRS | ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుతూ జహీరాబాద్ మాజీ కౌన్సిలర్, సీనియర్ నేత నామ రవి కిరణ్ ఆధ్వర్యంలో న్యాల్కల్ మండలం రేజింతల్ స�
Veerabhadreshwara Swamy Temple | భక్తులు కోరిన కోరికలు తీర్చే వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు ఇవాళ జహీరాబాద్ ఎమ్మెల్యే కొన్నింటి మానిక్ రావు హాజరయ్యారు. ఉత్సవాలకు కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తర�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు జహీరాబాద్ నియోజవర్గంలోని గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండల పట్టణాల్లో ముఖ్యనాయక
గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు (Electric Poles) పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ అనేక సార్లు ప్రమాదాలు జరిగినా సంబంధించిన అధికారుల్లో చలనం ర�
MLA Manik Rao | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఇవాళ జహీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలతోపాటు ఆయా మండలకేంద్రాలు, గ్రామాల్లో సైతం అంబేద్కర్ విగ్రహాలు,