Chandrababu | ఫేక్ రాజకీయాల ట్రాప్లో పడి మోసపోవద్దని వైఎస్ జగన్ను ఉద్దేశించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్పై వైసీపీ మండిపడింది. నువ్వు వచ్చాక.. రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్.. రాష్ట్రంలో ప్రజాస్వా�
Tammineni Sitaram | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా డిమాండ్పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ప్రతిపక్షాన్ని గుర్తించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రతిప�
AP News | ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై కూటమి నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. తమ నియోజకవర్గంలో జరిగిన దా�
Nandyal | నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడు సుబ్బరాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వైఫల్యం కారణంగానే దారుణం జరిగిపోయిందని తెలుస్తోంది. సుబ్బరాయుడిపై దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసు�
YS Jagan | ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ రెండు నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని ఆవేద
TG Venkatesh | విభజన హామీల్లో వచ్చిందే తీసుకోవాలని.. లేని దానికోసం పాకులాడ కూడదని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్స్ చేస్తే మనకే నష్టమని వ్�
Minister Achchennaidu | ఏపీలో ఐదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
YS Jagan | ఉమ్మడి విశాఖపట్నం స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడే అవకాశముందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Minister Kolusu Parthasarathy | ప్రజలకు మేలు చేయాలని అనుకుంటే అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. వైసీపీ చేసిన అక్రమాలు ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంగళగిరి టీడీపీ �
Devineni | ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూ దందాకు తెగబడ్డారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తవ్వేకొద్దీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూబాగోతాలు బయటపడుతున్నాయని తెలిపారు. �
Ambati Rambabu | యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని ఆ�
AP High Court | అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్ను విచారణను ఏపీ హైకోర్టు మూడు రోజుల పాటు వాయిదా వేసింది. జగన్ వేసిన పిటిషన్పై మంగళవారం ఉదయం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది
జగన్ తన ప్రచార పిచ్చితో సర్వే రాళ్లు, పాస్ పుస్తకాలపై తన బొమ్మను ముద్రించారని నిన్న జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడ�