YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు�
Lella Appi Reddy | ఏపీ శాసన మండలి చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ
AP News | ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు కూడా వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు కూడ
Perni Nani | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల బాగోగులు వదిలేసి జగన్పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వై�
CBI | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టు లో వేసిన పిటిషన్పై బుధవారం మరోసారి వాదనలు జరిగాయి.
Nara Lokesh | జగన్ మూర్ఖ, దరిద్రపుగొట్టు పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సహకాలు అందలేదని జపాన్ కంపెనీ తెలిపిందని ఆయన పేర్కొన్నారు. అంటే కంపెనీలక
Buddha Venkanna | వైసీపీ నాయకులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నవారంతా దండుపాళ్యం బ్యాచ్ అని ఆయన విమర్శించారు. వాళ్ల పాలనలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని.. అందుకే ఇ�
Nimmala Ramanaidu | యువతకు గంజాయి సంస్కృతిని నేర్పిన వైఎస్ జగన్కు ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హత లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని చేయకపోయినా.. �
Polavaram | పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదమే కారణమని వైసీపీ చేసిన ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. 2019లో మొదటిసారి పోలవరం వెళ్లి, డయాఫ్రం వాల్ ఎక్కడ ? కనిపించదే అని అడిగిన మ�
Polavaram | పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదమే కారణమని వైసీపీ ఆరోపించింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది
Ayyana Patrudu | అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు. జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై చట్ట�
Devineni Avinash | తనపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాశ్ స్పందించారు. తాను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. విజయవాడ ను