Sai Dharam Tej | అన్న క్యాంటీన్ల వివాదం ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్లో ఉంది అంటూ పవన్ కల్యాణ్ను ఉద్దే
Anna Canteen | అన్న క్యాంటీన్ల ప్లేట్ల క్లీనింగ్పై సోషల్మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తణుకు అన్న క్యాంటీన్ల ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చే
Atchennaidu | గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రం
AP News | అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపించారని, ఉత్తరాం�
Somu Veerraju | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై బీజేపీ నేత సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మామూలోడు కాదని.. ఆయన ఆలోచనలను అంచనా వేయలేమని అన్నారు. రాజధాని పేరు చెప్పి విశాఖపట్నంలో 500 కోట్లతో విలాసవంతమైన బం�
Atchutapuram | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్దే అని బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. వైఎస్ జగన్ నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుతూ ఐదేళ్�
Chandrababu | వైసీపీ హయాం రాష్ట్రానికి చీకటి యుగమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి పనులు జరగలేదని విమర్శించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం నిర్వహ�
AP Ministers | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్ ఘటనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారణమని మంత్రులు బీసీ సంక్షేమ, చేనేతశాఖ మంత్రి సవిత, రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు
Atchennaidu | అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాలే జన్మనక్షత్రం, తప్పుడు ప్రచారాలే లక్ష్యంగా వ్యవహరిస్తున�
YS Jagan | అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు బాధకలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి�
YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు�
Lella Appi Reddy | ఏపీ శాసన మండలి చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ