Atchutapuram | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్దే అని బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. వైఎస్ జగన్ నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుతూ ఐదేళ్�
Chandrababu | వైసీపీ హయాం రాష్ట్రానికి చీకటి యుగమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి పనులు జరగలేదని విమర్శించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం నిర్వహ�
AP Ministers | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్ ఘటనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారణమని మంత్రులు బీసీ సంక్షేమ, చేనేతశాఖ మంత్రి సవిత, రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు
Atchennaidu | అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాలే జన్మనక్షత్రం, తప్పుడు ప్రచారాలే లక్ష్యంగా వ్యవహరిస్తున�
YS Jagan | అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు బాధకలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి�
YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు�
Lella Appi Reddy | ఏపీ శాసన మండలి చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ
AP News | ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు కూడా వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు కూడ
Perni Nani | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల బాగోగులు వదిలేసి జగన్పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వై�
CBI | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టు లో వేసిన పిటిషన్పై బుధవారం మరోసారి వాదనలు జరిగాయి.
Nara Lokesh | జగన్ మూర్ఖ, దరిద్రపుగొట్టు పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సహకాలు అందలేదని జపాన్ కంపెనీ తెలిపిందని ఆయన పేర్కొన్నారు. అంటే కంపెనీలక
Buddha Venkanna | వైసీపీ నాయకులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నవారంతా దండుపాళ్యం బ్యాచ్ అని ఆయన విమర్శించారు. వాళ్ల పాలనలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని.. అందుకే ఇ�
Nimmala Ramanaidu | యువతకు గంజాయి సంస్కృతిని నేర్పిన వైఎస్ జగన్కు ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హత లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని చేయకపోయినా.. �