AP Minister Satyakumar | వైఎస్ జగన్ కారణంగా రాష్ట్రంలో వైద్యవిద్య రెంటికి చెడ్డ రేవడిలా మారిందని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
YS Sharmila | రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇప్పటికే అందని ద్రా
Somireddy Chandra Mohan Reddy | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల వచ్చిన వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే అని ఆ
Satyakumar | ఇటువంటి అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వపరంగా తరగతులు నిర్వహించడం సాధ్యం కా
YS Jagan | వినాయక నిమజ్జనం సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పాటలు పెట్టినందుకు వైఎస్ఆర్ జిల్లాలో ఓ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ను కీర్తిస్తూ మైక్లో పాటలు పెడుతూ రెచ్చగొట్టే
Nadendla Manohar | మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ పరిపాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని విమర్శించారు. మంగళగిరిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల �
Anchor Shyamala | సార్వత్రిక ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్గా మారారు. వైఎస్ జగన్కు మద్దతుగా వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్పై సెటైర్లు కూడా వేశారు. ఇవి కాస్త టీ�
YS Jagan | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైసీపీ ఆరోపించింది. గుంటూరు సబ్ జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ను పరామర�
AP News | వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్�
AP Minister Anitha | ఏపీలో భారీవర్షాలు, వరదల వల్ల నష్టంపై వైఎస్ జగన్ తన పేటీఎం బ్యాచ్తో విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.
Union Minister Rammohan Naidu | ఏపీలో తలెత్తిన విపత్తుపై మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఆరోపించారు.