Minister Nimmala | పీలో ప్రతిపక్షనేతగా కూడా ఉండడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అర్హత లేదని ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చినా కానీ ఇప్పటికి పద్ధతిలో మార్పు రావడం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడ�
Kollu Ravindra | తన వ్యక్తిగత భద్రతను తగ్గించారని మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించడం పట్ల ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి తరహాలో సెక్యూరిటీ ఉండదని సె�
YS Jagan | తన వ్యక్తిగత భద్రతను తగ్గించారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాల స్పందించాయి. ముఖ్యమంత్రి హోదాలో కేంద్రప్రభుత్వం తనకు కల్పించిన జడ్ ప్లస్ సెక్యూరిటీన�
అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనకు భద్రతను తగ్గించేశారని, ప్రాణహాని ఉన్నందున ఎన్నికల ఫలితాలకు ముందున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ �
Chandrababu | ఫేక్ రాజకీయాల ట్రాప్లో పడి మోసపోవద్దని వైఎస్ జగన్ను ఉద్దేశించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్పై వైసీపీ మండిపడింది. నువ్వు వచ్చాక.. రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్.. రాష్ట్రంలో ప్రజాస్వా�
Tammineni Sitaram | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా డిమాండ్పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ప్రతిపక్షాన్ని గుర్తించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రతిప�
AP News | ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై కూటమి నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. తమ నియోజకవర్గంలో జరిగిన దా�
Nandyal | నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడు సుబ్బరాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వైఫల్యం కారణంగానే దారుణం జరిగిపోయిందని తెలుస్తోంది. సుబ్బరాయుడిపై దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసు�
YS Jagan | ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ రెండు నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని ఆవేద
TG Venkatesh | విభజన హామీల్లో వచ్చిందే తీసుకోవాలని.. లేని దానికోసం పాకులాడ కూడదని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్స్ చేస్తే మనకే నష్టమని వ్�
Minister Achchennaidu | ఏపీలో ఐదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
YS Jagan | ఉమ్మడి విశాఖపట్నం స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడే అవకాశముందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Minister Kolusu Parthasarathy | ప్రజలకు మేలు చేయాలని అనుకుంటే అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. వైసీపీ చేసిన అక్రమాలు ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంగళగిరి టీడీపీ �