Ambati Rambabu | వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎస్ఆర్సీ రిపోర్టు రాకుండానే వైఎస్ జగన్ సెక్యూరిటీని ప్రభుత్వం తీసేసిందని మండిపడ్�
Somu Veerraju | ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని పదే పదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేయడంపై బీజేపీ నేత సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదని.. అప్పుడే రాష్ట్రపతి పాల
Jagan | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తనకు జడ్ ప్లస్ కేటగిరీని కుదించడాన్ని సవాలు చేస్తూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ విరుచుకుపడింది. తనను ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ నాశనమే లక్ష్యంగా సైకోలతో కలిసి ఫేకు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా పెట్టవద్దం
Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభమైంది. జంగిల్ క్లియరెన్స్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలు, రోడ్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ సం�
Minister Nimmala | పీలో ప్రతిపక్షనేతగా కూడా ఉండడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అర్హత లేదని ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చినా కానీ ఇప్పటికి పద్ధతిలో మార్పు రావడం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడ�
Kollu Ravindra | తన వ్యక్తిగత భద్రతను తగ్గించారని మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించడం పట్ల ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి తరహాలో సెక్యూరిటీ ఉండదని సె�
YS Jagan | తన వ్యక్తిగత భద్రతను తగ్గించారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాల స్పందించాయి. ముఖ్యమంత్రి హోదాలో కేంద్రప్రభుత్వం తనకు కల్పించిన జడ్ ప్లస్ సెక్యూరిటీన�
అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనకు భద్రతను తగ్గించేశారని, ప్రాణహాని ఉన్నందున ఎన్నికల ఫలితాలకు ముందున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ �
Chandrababu | ఫేక్ రాజకీయాల ట్రాప్లో పడి మోసపోవద్దని వైఎస్ జగన్ను ఉద్దేశించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్పై వైసీపీ మండిపడింది. నువ్వు వచ్చాక.. రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్.. రాష్ట్రంలో ప్రజాస్వా�
Tammineni Sitaram | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా డిమాండ్పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ప్రతిపక్షాన్ని గుర్తించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రతిప�
AP News | ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై కూటమి నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. తమ నియోజకవర్గంలో జరిగిన దా�
Nandyal | నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడు సుబ్బరాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వైఫల్యం కారణంగానే దారుణం జరిగిపోయిందని తెలుస్తోంది. సుబ్బరాయుడిపై దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసు�