ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
YS Jagan | ఇండియా కూటమి నేతలతో చర్చలకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడ�
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని తప్ప రాష్ట్రంలో అన్నింటినీ జగన్ కుదవ పెట్టారని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ
Adireddy Vasu | వైసీపీ ఎమ్మెల్యేలపై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడమంటే.. శ్వేత ఎవరు అని అడిగే రకాలు అని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ �
Somireddy Chandra Mohan Reddy | జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమిరె�
Chandrababu | ఏపీలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని.. వైసీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజకీయ హత్యలపై ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్
YS Jagan | హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత పాలన కనిపిస్తోందని అన్
Red Book | ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను చేతుల్లోకి తీసుకొని తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Chandrababu | తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదని.. కనీసం చదవలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
Payyavula Keshav | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేయడాన్ని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సెటైర్లు వేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో జగన్ను ఎ�
Vangalapudi Anitha | ఏపీలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నిజానికి తమ పార్టీ కార్యకర్తలపైనే దాడులు చేస్తూ ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.