Buddha Venkanna | పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లు ఎప్పుడైనా శ్వేతపత్రాలు విడుదల చేశారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలన ఎలా చేశారో చ�
Chandrababu | గత ప్రభుత్వం ఐదేళ్లలో సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని చెప్పారు. గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై చంద్రబాబు సోమవారం శ్వేతప�
వైసీపీకి వైఎస్ రాజశేఖర్రెడ్డికి సంబంధం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని తెలిపారు. వైఎస్సార్ నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ ప�
Gudivada Amarnath | ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. సీఎంగా ఆయన ఏం పనిచేస్తారో చెప్పకుండా.. ఎంతసేపు వైసీపీని నిందించడానికే పరిమితమయ్యారని మండిప�
YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ ప్�
Former minister Kakani | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేత పత్రాల్లో అన్ని అసత్యాలే ఉంటున్నాయని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ను బద్నాం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్
YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, కడప ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా స�
Sajjala Ramakrishna Reddy | అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూ.. హామీలను ఎగ్గొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు.
YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆయన మేనత్త విమలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ దేవుడిపై ఆధారపడ్డారని విమలమ్మ అన్నారు. జగన్ ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్�
ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ పుట్టినరోజు సందర్భంగా వైసీసీ చీఫ్ జగన్ (YS Jagan) భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం తమకు శిరోధార్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ (YS Jagan) నివాళులర్పించారు. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతితో �
Buddha Venkanna | గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని విమర్శించారు. ఆదివారం విజయవా