AP News | వైఎస్ జగన్ మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. వ్యక్తిగత హత్యలను టీడీపీకి రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించ�
Chandra Babu | ఏపీలో మరో రెండురోజుల్లో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్ జగన్ పారిపోవడానికి ఢిల్లీ డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
YS Jagan | ఏపీలో హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివార�
Pemmasani Chandrasekhar | వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ రోడ్లపైకి వస్తే రాష
Nagababu | వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని జనసేన నేత నాగబాబు విమర్శించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పటిక
Anagani Satya Prasad | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ జగన్ చేసిన డిమాండ్పై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఏమయ్యా జగన్ రెడ్డి.. టీడీపీ అధి�
Buddha Venkanna | పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లు ఎప్పుడైనా శ్వేతపత్రాలు విడుదల చేశారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలన ఎలా చేశారో చ�
Chandrababu | గత ప్రభుత్వం ఐదేళ్లలో సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని చెప్పారు. గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై చంద్రబాబు సోమవారం శ్వేతప�
వైసీపీకి వైఎస్ రాజశేఖర్రెడ్డికి సంబంధం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని తెలిపారు. వైఎస్సార్ నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ ప�
Gudivada Amarnath | ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. సీఎంగా ఆయన ఏం పనిచేస్తారో చెప్పకుండా.. ఎంతసేపు వైసీపీని నిందించడానికే పరిమితమయ్యారని మండిప�
YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ ప్�