AP News | ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణం కాదని.. ఏపీ మాజీ సీఎం జగనే కారణమని అన్నారు. జగన్ కాంగ్రెస్ ప�
YS Jagan | రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. మునుపెన్నడూ రాష్ట్రంలో లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నాంది పలికారని విమర్శించారు. టీడీపీ శ�
ఈవీఎంల ధ్వంసం తప్పుకాదని జగన్ అనడం సరికాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు పెట్టాలని కోరారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలను జగన్ తప్పుబడుతు�
YS Jagan | ప్రజల్లో వ్యతిరేకత కారణంగా తాము ఓడిపోలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల పది శాతం మంది ఇటు నుంచి అటు వెళ్లారని చెప్పారు. అంతేతప్పితే తమ మీద ప్రజల్లో �
YS Jagan | ఇటీవల లడఖ్లో శిక్షణలో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటే విన్యాసాలను చేస్తున్న సమయంలో అకస్మికంగా వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
YS Jagan | ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామని అనిపించిందని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ షాక్లో నుంచి బయటకు రావడానికి రెండు మూడు రోజు�
రాష్ట్రంలో విధ్వంస పాలన మొదలైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. మా హయాంలో జ�
వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గు చేటు అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. జగన్ ఏనాడు కూడా అసెంబ్లీ నియమాలను పాటించలేదని ఆరోపించారు. గ్రామాల్లో కూడా జగన్ పరదాలు కట్టుకుని �
Minister Payyavula | మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) అసెంబ్లీలో కేవలం ఫ్లోర్ లీడర్(Floor Leader) మాత్రమేనని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
Kollu Ravindra | మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీకి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ.. పేర్ని నాని వంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని విమర్శ�
YS Jagan | ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాయడం సిగ్గు చేటు అని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరడం హేయమైన చర్య అని అన్నారు.
AP News | అసెంబ్లీ విధానాన్ని తప్పుబడుతూ ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాయడంపై ఏపీ మంత్రులు విరుచుపడ్డారు. గత ఐదేళ్లు ప్యాలెస్లో కాకుండా ప్రజలతో ఉండి ఉంటే ఇప్పుడు స్పీకర్