Kollu Ravindra | మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీకి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ.. పేర్ని నాని వంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని విమర్శ�
YS Jagan | ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాయడం సిగ్గు చేటు అని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరడం హేయమైన చర్య అని అన్నారు.
AP News | అసెంబ్లీ విధానాన్ని తప్పుబడుతూ ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాయడంపై ఏపీ మంత్రులు విరుచుపడ్డారు. గత ఐదేళ్లు ప్యాలెస్లో కాకుండా ప్రజలతో ఉండి ఉంటే ఇప్పుడు స్పీకర్
YS Jagan | అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదని.. తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే ప్రజా సమస్యలను వినిపించే అవకాశం ఉంటుందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖప�
YS Jagan | మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉ�
Budda Venkanna | వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా, అవినీతి సొమ్ముతో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించబోయారని విమర్శించారు.
YS Jagan | ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్యర్యానికి గురిచేశాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగిందని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన విస్త�
Kodali Nani | చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరని కొడాలి నాని అన్నారు. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. తనను, జగన్ను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ఎవర�
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమితో చనిపోయిన వారి కుటుంబాలను, రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని న�