YS Jagan | ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్యర్యానికి గురిచేశాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగిందని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన విస్త�
Kodali Nani | చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరని కొడాలి నాని అన్నారు. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. తనను, జగన్ను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ఎవర�
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమితో చనిపోయిన వారి కుటుంబాలను, రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని న�
AP News | ఈవీఎంలపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. జగన్ తన ఓటమిని ఇప్పటికైనా అంగీకరించాలని హితవు పలికారు. ఐదేళ్లలో ఒక్కరోజైనా ప్రజల కష్ట�
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన రద్దయ్యింది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రేపటి పులివెందుల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు.
Kesineni Chinni | ప్రజలను అర్థం చేసుకోకపోతే వైసీపీ మిగలదని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పినప్పటికీ జగన్ ఇంకా మారలేదని విమర్శించారు. ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్ప
EVM | ఈవీఎంలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు వీటిపై సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస�
న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు.. జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా అంటూ ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు.
Polavaram | పట్టుబట్టి తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేలా చేశానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సోమవారం చంద్రబాబు సందర్శించారు. అధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టును కలియ�
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద కూల్చివేత ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సంపత్ ఆధ్వర్యంలో శనివారం జగన్ నివాసం బయట ఫుట్పాత్పై ని�
YS Jagan | వైఎస్ జగన్ ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శించారు. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అధికారం దక్కుతుందని జగన్ కలలు కంటున్నారని పేర్కొన్నారు. కానీ అధి�
YS Jagan | గత ఎన్నికలతో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ పది శాతం మంది కూడా వైసీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడాను గమనిస్తారని పేర్కొన్నారు. అప�