YS Jagan | 2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం చేసి ఇవాల్టికి సరిగ్గా ఐదేండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన �
YS Sharmila | ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న సహ విద్యార్థిని సదరు బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. నలుగురు యువకులు దాన్ని వీడ�
Prashant Kishor | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలంతా తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల్లో విజయం తమదేనంటే తమదేనని అధికార వైఎస్సార్ పార్టీ పేర్కొంటున్నారు.
AP News | కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు వైసీపీనే గెలుస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ పార్టీ గెలుపుపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. తమ గెలుపుపై కాన్ఫిడెన్స్ ఉంది కానీ.
Gudivada Amarnath | ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరగడంతో.. వైసీపీ ఓటమి ఖాయమని ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమ
YS Jagan | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం �
Pithapuram | ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు పిఠాపురంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాటిచ్చారు. అలాగే కుప్పంలో భరత్ గెలస్తే మంత్రిని �
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చంద్రబాబు మనిషని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కడప జిల్లాల
YS Jagan | 14 ఏండ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏ పేదకైనా మంచి చేశారా? అని ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తొస్తుందా అని అడిగారు. ఎన్నికల ప్రచార
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్పై ఫైర్�
YS Jagan | ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న�