Parliament elections | పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections) నల్లగొండ(Nallgonda) పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy )భారీ మెజార్టీతో విజయం సాధించారు.
AP Elections | సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగలింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్ జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కేవలం 12 సీట్ల వద్దనే వైసీపీ ఆగిప�
Minister Roja | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ఏపీలో వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా కావడం ఖాయమని మంత్రి రోజా ధీమాను వ్యక్తం చేశారు.
YS Jagan | వైఎస్ జగన్ మరోసారి సీఎం కావడం కలలో కూడా జరగదని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని.. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వైసీపీ నేతలు చేస్తున్న ప్
YS Jagan | 2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం చేసి ఇవాల్టికి సరిగ్గా ఐదేండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన �
YS Sharmila | ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న సహ విద్యార్థిని సదరు బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. నలుగురు యువకులు దాన్ని వీడ�
Prashant Kishor | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలంతా తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల్లో విజయం తమదేనంటే తమదేనని అధికార వైఎస్సార్ పార్టీ పేర్కొంటున్నారు.
AP News | కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు వైసీపీనే గెలుస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ పార్టీ గెలుపుపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. తమ గెలుపుపై కాన్ఫిడెన్స్ ఉంది కానీ.
Gudivada Amarnath | ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరగడంతో.. వైసీపీ ఓటమి ఖాయమని ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమ
YS Jagan | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం �
Pithapuram | ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు పిఠాపురంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాటిచ్చారు. అలాగే కుప్పంలో భరత్ గెలస్తే మంత్రిని �