Chandrababu | తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదని.. కనీసం చదవలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
Payyavula Keshav | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేయడాన్ని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సెటైర్లు వేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో జగన్ను ఎ�
Vangalapudi Anitha | ఏపీలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నిజానికి తమ పార్టీ కార్యకర్తలపైనే దాడులు చేస్తూ ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) అన్నారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గ�
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఐసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు (Raghurama Krishna Raju) పక్కపక్కనే కూర్చుకున్నారు. కాసేపు ఇద్దరు సంభాషించుకున్నార�
ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం (YS Jagan) వ్యక్తంచేశారు. పోలీసుల జులం ఎల్లకాలం సాగబోదని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రపద్రేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉద�
TDP MP | వైసీపీ ఐదేండ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి దృష్టిని మరల్చేందుకు వైఎస్ జగన్ ఢిల్లీలో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయ�
Nagababu | పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది. జనసేన కేంద్ర కార్యాలయంల