Devineni | ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూ దందాకు తెగబడ్డారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తవ్వేకొద్దీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూబాగోతాలు బయటపడుతున్నాయని తెలిపారు. �
Ambati Rambabu | యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని ఆ�
AP High Court | అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్ను విచారణను ఏపీ హైకోర్టు మూడు రోజుల పాటు వాయిదా వేసింది. జగన్ వేసిన పిటిషన్పై మంగళవారం ఉదయం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది
జగన్ తన ప్రచార పిచ్చితో సర్వే రాళ్లు, పాస్ పుస్తకాలపై తన బొమ్మను ముద్రించారని నిన్న జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడ�
Chandrababu | ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష జరిపారు. త్వరలో ప్రజలకు అందించబోయే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలపై సమీక్షించారు.
YS Sharmila | వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించే వారికి మధ్య చాలా తేడా ఉంటుందని వైసీపీ చేసిన
Nagababu Konidela | మాజీ సీఎం వైఎస్ జగన్పై జనసేన నేత నాగబాబు మరోసారి సెటైర్లు వేశారు. జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ఎద్దేవా చేశారు.
YS Jagan | ఆర్థిక నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సంపాదనే లక్ష్యంగా జగన్ ఐదేళ్లు పాలన సాగించారని విమర్శించారు. అనంతపుర
YS Sharmila | ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లనని చెప్పే జగన్ ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదని.. వెంటనే రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై వైసీపీ ఘాటుగా స్పందించ�
Pawan Kalyan | భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశా
AP News | ఏపీలో అమలవుతున్న పలు పథకాల పేర్లను చంద్రబాబు సర్కార్ మార్చేసింది. విద్యావ్యవస్థలో పలు పథకాలకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్
Kesineni Chinni | వైసీపీ తమ ఉనికి కోల్పోకుండా ఢిల్లీలో ధర్నా డ్రామాలు ఆడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. ఆ ధర్నాకు అనేక మంది మద్దతు జగన్ కోరినా ఎవరూ రాలేదని, కేవలం అఖిలేశ్ యాదవ్ ఒక్కరే మద్దత